53 సీట్లు ఖాయ‌మంటున్న జ‌న‌సేన స‌ర్వే

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు ముగిసాయి..ఇక రావాల్సిందే ఫలితాలే..మరో 22 రోజులైతే ఫలితాలు రాబోతున్నాయి. ఫలితాలు దగ్గర పడుతున్న కొద్దీ సర్వేలు బయటపడుతున్నాయి. ఇప్పటికే పలు పార్టీలు తమ సర్వేలు తెలియజేయగా..తాజాగా జనసేన పార్టీ ఓ సర్వ్ ను విడుదల చేసింది. ఈ సర్వేలో 53 స్థానాల్లో
జనసేన గెలుస్తాదంటూ చెపుతున్నారు. ఆ వివరాలు ఏంటి అంటే..

ఇది Journlist Sai గారి వీడియో కి సంక్షిప్త అక్షర పాఠం, ఆయన మాటల్లో వినటానికి ఈ క్రిందివీడియో ని క్లిక్ చెయ్యండి.