అమ‌రావ‌తికి వైసీపీ షిఫ్ట్‌

హైదరాబాద్ నుండి అమరావతికి అన్ని షిఫ్ట్ అవుతున్నాయి..ఆంధ్ర ప్రదేశ్ కు సంబందించిన ఆఫీస్ లు , కోర్ట్ లు..ఇతర సంస్థలన్నీ ఆంధ్రకు తరలిపోతున్నాయి. ఈ క్రమం లో వైసీపీ పార్టీ సైతం అమరావతికి షిఫ్ట్ అవుతుంది.

ఇప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటే కేరాఫ్ లోటస్ పాండ్. ఇప్పుడు లోటస్ పాండ్ ఖాళీ చేసి అమరావతికి షిఫ్ట్ అయిపోతున్నారు.పార్టీ ఆఫీస్ మొత్తాన్ని ఏపీ రాజధాని అమరావతిలోని తాడేపల్లిలో కొత్తగా నిర్మించిన పార్టీ కార్యాలయానికి మార్పు చేస్తున్నారు..

ఇది Journlist Sai గారి వీడియో కి సంక్షిప్త అక్షర పాఠం, ఆయన మాటల్లో వినటానికి ఈ క్రిందివీడియో ని క్లిక్ చెయ్యండి.