మహాసముద్రం మోషన్‌ పోస్టర్‌ తో స్టార్ట్

RX 100 తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన అజయ్ భూపతి, ప్రస్తుతం ఎకె ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ఫై శర్వానంద్ , సిద్దార్థ్, అదితి రావు హైదరి, అను ఇమ్మానుయేల్ ప్రముఖ పాత్రలలో మహాసముద్రం సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ పూర్తి కావడం తో ప్రమోషన్స్ ఫై దృష్టి పెట్టారు. ఇప్పటికే ఫస్ట్ లుక్ లు వదిలి ఆసక్తి పెంచగా..తాజాగా మోషన్ పోస్టర్ తో సినిమా కు క్రేజ్ తెచ్చారు. ఈ మోషన్‌ పోస్టర్‌లో శర్వా, సిద్ధార్థ్‌ గంభీరమైన లుక్స్‌లో ఆకట్టుకున్నారు.