ఇతర వార్తలు

Other-News

‘కోటి దీపోత్సవం’.. భక్తులకు ఇదే మా ఆహ్వానం..

కార్తీక మాసంలో అందరికీ గుర్తుకు వచ్చేది కోటిదీపోత్సవం.. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ స్టేడియం వేదికగా ఎన్టీవీ-భక్తి టీవీ నిర్వహించే 'కోటి దీపోత్సవం'భక్తులు, ప్రేక్షకుల మదిలో అజరామరమైన స్థానాన్ని సంపాదించుకుంది.. కార్తీక మాసంలో వెలిగే ప్రతి...

ఉప్పల్ : నిఘా నీడలో భారత్ –ఆస్ట్రేలియా మూడవ T20 మ్యాచ్

హైదరాబాద్ : ఉప్పల్ స్టేడియం లో భారత్ –ఆస్ట్రేలియా మధ్య జరిగే T20 క్రికెట్ మ్యాచ్‌కు 2,500 మంది పోలీసు సిబ్బందిని విధుల్లో ఉంచుతున్నట్లు రాచకొండ పోలీస్ కమీషనర్ మహేష్‌...

ఐపీఎల్‌ అభిమానులకు గుడ్ న్యూస్ !

ఐపీఎల్‌ అభిమానులకు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ గుడ్‌న్యూస్‌ చెప్పారు. వచ్చే సీజన్‌ నుంచి ఐపీఎల్‌ మళ్లీ పాత ఫార్మాట్లోనే జరగనుంది. హోమ్‌ అండ్‌ అవే పద్ధతిలోనే మ్యాచులు జరుగుతాయని బీసీసీఐ అధ్యక్షుడు...

సముద్ర గర్భంనుండి ఇండియా హై స్పీడ్ ట్రైన్

దేశంలోనే మొట్టమొదటి సారిగా నిర్మించనున్న సముద్ర గర్భ సొరంగం నిర్మాణానికి సంబంధించి మళ్లీ కదలిక వచ్చింది. ముంబయి-అహ్మదాబాద్‌ మధ్య నిర్మించనున్న హైస్పీడ్‌ రైల్‌ కారిడార్‌ పనులకు నేషనల్‌ హైస్పీడ్‌ రైల్వే కార్పొరేషన్‌ లిమిటెడ్‌...

కన్నీళ్లు పెట్టుకున్న టెన్నిస్ సంచలనం రోజర్ ఫెదరర్

రోజర్ ఫెదరర్ టెన్నిస్ కోర్టుకు వీడ్కోలు పలికాడు. లండన్‌ వేదికగా జరుగుతున్న లావర్ కప్ కోర్టులో అతను తన చివరి మ్యాచ్ ఆడాడు.పురుషుల సింగిల్స్‌లో మకుటం లేని ఈ రాజు తన చివరి...

మహాగణపతి అందాలసొగసుల సౌందర్యమే పురాణపండ ” విఘ్నరాజంభజే

మంత్రి రోజా పక్షాన జబర్దస్త్ టీమ్ కి అందజేసిన రాకెట్ రాఘవతెలుగువారి చరిత్రలో ఘనవైభవం కలిగిన రాజమహేంద్రవరానికి చెందిన సనాతన వేద ధర్మ జీవన వంశానికి చెందిన ప్రముఖ రచయిత , ఆంధ్రప్రదేశ్...
Puranapanda Srinivas, RK Roja, Sai Korrapati, Aswani Dutt

పురాణపండ శ్రీనివాస్ ” విఘ్న రాజం భజే ” తో పవిత్ర శృతికలిపిన మంత్రి రోజా

హైదరాబాద్ : ఆగస్ట్ : 25 యూట్యూబ్ , పేస్ బుక్ , ఇంస్టాగ్రామ్ , సోషల్ మీడియా , ఆహా .... వంటి...
Puranapanda Srinivas, Sai Korrapati at Yadadri temple Pavithrotsavam

యాదాద్రి పవిత్రోత్సవాల్లో పురాణపండ శ్రీనివాస్, సాయికొర్రపాటి

యాదాద్రి : ఆగష్టు : 10అత్యంత వైభవోపేతంగా జరుగుతున్న యాదాద్రి పవిత్రోత్సవాలు మంగళవారం రాత్రితో ఘనంగా ముగిసాయి. మూలమంత్ర అనుష్టాన జపంతో పాటు , పూర్ణాహుతి, ఎనిమిది పట్టు నూలుపోగుల పవిత్రమాలల అలంకరణ...

మెడలో మంగళ మాలికతో, చేతిలో పురాణపండ శ్రీమాలికతో యాదాద్రిలో మంత్రి రోజా

ఆర్కే రోజా అనబడే ఆంధ్రప్రదేశ్ పర్యాటక, యువజన శాఖామంత్రి శ్రీమతి రోజా తనకి శ్రీ లక్ష్మీనరసింహ స్వామిపై ఉన్న అపారమైన భక్తిని సుమారు ఐదుగంటలపాటు ప్రఖ్యాత పుణ్యక్షేత్రం , స్వయంభూ నారసింహ క్షేత్రం...

యాదాద్రిలో వైదిక లాంఛనాలతో ‘పురాణపండ’ కు వేదాశీర్వచనం

మానవజాతికి సంస్కార సార్ధకాలను కలుగజేసేవి ఆలయదర్శనాలు , ప్రార్ధనా చైతన్యాలు మాత్రమేనని అడుగడుగునా నిరూపిస్తూ .... కవిత్వ సాహిత్య ఆధ్యాత్మికతలతో ప్రయాణించే ప్రముఖ రచయిత , ఆంధ్రప్రదేశ్ దేవాదాయ...

Latest News