ఇతర వార్తలు

Other-News

బంగారు ఆభరణాలు కొంటున్నారా, ఇది తప్పనిసరిగా చూసుకోండి…

బంగారు ఆభరణాలకు హాల్‌మార్క్‌ తప్పనిసరి చేసేందుకు కేంద్రం ఇచ్చిన గడువు ముగిసింది. దీంతో ఇక పై అన్ని బంగారు ఆభరణాలు, వస్తువులకు హాల్‌మార్క్‌ తప్పనిసరి అయింది. బంగారు ఆభరణాల స్వచ్ఛతను ధృవీకరించేందుకు హాల్‌మార్క్‌ను...

ఫ్లయింగ్‌ హాస్పిటల్స్‌ ని ఏర్పాటు చేస్తున్న డీఆర్‌డీవో

కరోనా సెకండ్‌ వేవ్‌ ఉద్ధృతి సమయంలో దేశవ్యాప్తంగా ఆస్పత్రుల్లో తీవ్ర ఆక్సిజన్‌ కొరత ఏర్పడిన విషయం తెలిసిందే. ఇలాంటి పరిస్థితులను అధిగమించేందుకు పీఎం కేర్స్‌ నిధులతో దేశవ్యాప్తంగా 850 ఆక్సిజన్‌ ప్లాంట్లను ఏర్పాటు...

వైరల్ నిరోధకశక్తి కలిగిన 3డి ప్రింటెడ్ మాస్క్ ను అభివృద్ధి చేసిన పుణె సంస్థ

పూణే కేంద్రంగా పనిచేస్తున్న థింకర్ టెక్నాలజీస్ ఇండియా సూక్ష్మజీవులపై దాడి చేసి వాటిని నిర్వీర్యం చేయగల సామర్ధ్యం కలిగి వుండే మాస్కులను అభివృద్ధి చేసింది. 3డి ప్రింటింగ్ ఔషధ మిశ్రమాలతో ఈ మాస్కును సంస్థ రూపొందించింది. అంకుర...

యూపీఐ ద్వారా టికెట్లు బుక్‌ చేసుకొనే ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిన భారత రైల్వే

టికెట్లు బుక్‌ చేసుకొనేందుకు యూపీఐ ద్వారా పేమెంట్లు చేసే ప్రయాణికులకు భారత రైల్వే ఇప్పటికే రాయితీని కల్పిస్తోంది. తాజాగా ఈ పథకాన్ని మరో ఏడాది పాటు పొడిగించినట్లు అధికారులు వెల్లడించారు.డిజిటల్‌ ఇండియా కార్యక్రమంలో...

కోవిడ్‌-19 మరణ గణాంకాలపై అపోహలు–వాస్తవాలు

భారతదేశంలో కోవిడ్‌-19 మరణాలు అధికారికంగా ప్రకటించిన సంఖ్యకన్నా 5 నుంచి 7 రెట్లు ‘అధిక మరణాలు’ సంభవించి ఉంటాయని ఓ ప్రసిద్ధ అంతర్జాతీయ పత్రిక తన వార్తా కథనంలో అంచనా వేసింది. అయితే,...

మార‌టోరియం బాధ్య‌త ప్ర‌భుత్వానిదే, జోక్యం చేసుకోలేమన్న సుప్రీంకోర్ట్

క‌రోనా సెకండ్ వేవ్ నేప‌థ్యంలో బ్యాంకుల నుంచి రుణాలు పొందిన వారికి వ‌డ్డీ స‌హా ఇత‌ర ఆర్థిక ఉపశమన చర్యలు చేపట్టే బాధ్య‌త ప్ర‌భుత్వానిదేన‌ని సుప్రీం కోర్టు స్ప‌ష్టం చేసింది. ఈ విష‌యంలో...

శ్రీలంక తో తలపడే భారత జట్టు ఇదే, కెప్టెన్ గా శిఖర్ ధావన్

వచ్చే నెలలో భారత్ - శ్రీలంక జట్ల మధ్య జరిగే టీ౨౦, ఒన్డే సీరీస్ లకు భారత జట్టుకు ఓపెనింగ్ బాట్స్మన్ శిఖర్ ధావన్ నేతృత్వం వహిస్తారు. ఇరవై మంది సభ్యుల జట్టుకు...

భారత ఎన్నికల సంఘం కమిషనర్‌గా శ్రీ అనూప్‌ చంద్ర పాండే నియామకం

1984 బ్యాచ్‌కు చెందిన విశ్రాంత ఐఏఎస్‌ అధికారి శ్రీ అనూప్‌ చంద్ర పాండేను భారత ఎన్నికల సంఘం కమిషనర్‌గా రాష్ట్రపతి శ్రీ రామ్‌నాథ్‌ కోవింద్‌ నియమించారు. శ్రీ పాండే ఎప్పుడు కార్యాలయ బాధ్యతలు...

వికలాంగుల పిల్లల కోసం ఇ-కంటెంట్ అభివృద్ధికి మార్గదర్శకాలు విడుదల

అంగవైకల్యం కలిగిన విద్యార్థులకు ఈ-కంటెంట్ ద్వారా సమగ్ర విద్యను అందించడానికి రూపొందించిన మార్గదర్శకాలకు కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీ మంత్రి శ్రీ రమేష్ పోఖ్రియాల్ 'నిశాంక్' ఈ రోజు ఆమోద ముద్ర వేశారు. డిజిటల్, ఆన్ లైన్, దూరవిద్య విధానాల ద్వారా...

గర్భిణులు, అలర్జీ ఉన్నవారు కోవిడ్ టీకా తీసుకోవచ్చా?

అలర్జీ ఉన్నవారికి టీకా వేయవచ్చా?గర్భిణులు కోవిడ్‌-19 టీకా తీసుకోవచ్చా? బిడ్డలకు పాలిచ్చేవారి మాటేమిటి?టీకా తీసుకున్న తర్వాత తగినన్ని ప్రతిరోధకాలు ఉత్పత్తి అవుతాయా?టీకా తీసుకున్న తర్వాత రక్తం గడ్డకట్టడం సర్వసాధారణమా?నాకు కోవిడ్‌ సోకి ఉంటే...

Latest News