ఇతర వార్తలు

Other-News

1300 మంది ఉద్యోగుల్ని తీసివేయనున్న ‘జూమ్’

ప్రముఖ వీడియో కనెక్ట్ టెక్నాల‌జీ సంస్థ జూమ్ సుమారు 1300 మంది ఉద్యోగుల్ని తొల‌గించ‌నుంది. త‌మ కంపెనీలో ఉన్న ఉద్యోగుల్లో 15 శాతం మందిని తొల‌గించ‌నున్నట్లు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎరిక్ యువాన్...

అంతర్జాతీయ క్రికెట్‎కు గుడ్ బై చెప్పిన ఆస్ట్రేలియా కెప్టెన్

ఆస్ట్రేలియా టీ20 జట్టు కెప్టెన్ ఆరోన్ ఫించ్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. గతేడాది సెప్టెంబర్‌లోనే వన్డే కెరీర్‌కు ముగింపు పలికిన ఫించ్‌ ఇప్పుడు కేవలం టీ20లకే ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. తాజాగా అన్ని...

ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా…గెలుపెవరిది ?

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ కోసం ఆస్ట్రేలియా.. భారత్‌లో పర్యటించనుంది. ఈ నెల 9 నుంచి జరగనున్న ఈ టెస్టు సిరీస్ కోసం ఆస్ట్రేలియ జట్టు భారత్ తో నాలుగు టెస్టుల సిరీస్‌ను ఆడనుంది....

ఒక సంవత్సరంలో సూర్య కుమార్‌ ఎన్ని సిక్సులు బాదాడో తెలుసా ?

టీమ్‌ ఇండియా స్టార్‌ బ్యాటర్‌గా అవతరించిన సూర్య కుమార్‌ యాదవ్‌కు ప్రతిష్ఠాత్మక పురస్కారం దక్కింది. టీ20 క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌గా సూర్య పేరును ఐసీసీ ప్రకటించింది. 2022లో 31 మ్యాచ్‌లాడిన సూర్య...

రిషభ్‌ పంత్‌ కోసం భగవంతుడిని ప్రార్ధించిన టీమ్‌ఇండియా జట్టు

న్యూజిలాండ్‌తో మూడో వన్డే నిమిత్తం టీమ్‌ఇండియా జట్టు మధ్యప్రదేశ్ చేరుకుంది. ఈ సందర్భంగా సోమవారం తెల్లవారుజామున సూర్యకుమార్‌, కుల్‌దీప్‌, సుందర్‌తో పాటు భారత క్రికెట్‌ జట్టు స్టాఫ్‌ ఉజ్జయిని మహాకాళేశ్వర్‌ ఆలయాన్ని దర్శించుకున్నారు....

భారీ ఆఫర్లతో సిద్దమైన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సేల్

ఈ- కామర్స్ దిగ్గజాలు అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌ మరోసారి భారీ ఆఫర్ల పండగకు సిద్ధమయ్యాయి. రిపబ్లిక్ డే సందర్భంగా ఈ రెండు సంస్ధలు పోటాపోటీగా సేల్స్‌ ఆఫర్లు ప్రకటించాయి. 'గ్రేట్ రిపబ్లిక్ డే సేల్‌...

శివమ్‌ మావి… నెక్స్ట్ జనరేషన్ బౌలర్ ?

శ్రీలంకతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు టీమ్‌ఇండియా బౌలర్‌ శివమ్‌ మావి. ఆడిన మొదటి మ్యాచ్‌లోనే అద్భుతంగా బౌలింగ్‌ చేసి అందరిచేత ప్రశంసలు అందుకుంటున్నాడు. ఈ మ్యాచ్‌లో నాలుగు...

భారత్ చేతిలో చిత్తుచిత్తుగా ఓడిపోయిన బంగ్లాదేశ్‌

బంగ్లాదేశ్‌తో తొలి టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. 188 పరుగుల తేడాతో బంగ్లాను చిత్తుచిత్తుగా ఓడించింది. 513 పరుగుల విజయ లక్ష్యంతో ఓవర్‌నైట్ స్కోరు 272/6తో చివరి రోజు, ఆదివారం ఆట...

షియోమి ఆస్తుల జప్తు, ఐటీకి షాక్‌

చైనా మొబైల్‌ కంపెనీ షియోమికి చెందిన రూ. 3700 కోట్ల ఫిక్సెడ్‌ డిపాజిట్లను జప్తు చేస్తూ ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులు జారీ చేసిన ఉత్తర్వులును కర్ణాటక హైకోర్టు కొట్టేసింది. మనీలాండరింగ్‌ జరిగిందన్న ఆరోపణలతో...

రోజర్ బిన్నీ దూకుడు…

కొత్త అధ్యక్షుడు రోజర్ బిన్నీ నేతృత్వంలోని బిసిసిఐ కీలక నిర్ణయాలు తీసుకొనేందుకు సిద్ధమైంది. టీ20 ప్రపంచకప్‌లో టీమ్‌ఇండియా సెమీస్‌లోనే నిష్క్రమించిన విషయం తెలిసిందే. దీంతో సెలెక్షన్ కమిటీలో తీవ్ర మార్పులు చేసేందుకు బీసీసీఐ...

Latest News