జీహెచ్ఎంసీ పై స్పెషల్ ఫోకస్
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి, లాక్డౌన్ పరిస్థితులపై సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి ఎక్కువగా కేసులు నిర్ధారణ అవుతున్న జీహెచ్ఎంసీ పరిధిలో ప్రత్యేకంగా దృష్టిసారించాలని కేసీఆర్ ఆదేశించారు. ప్రస్తుతం నగరంలోని 17 సర్కిళ్లను...
అమెరికా అంటే భయపడుతున్న అమెరికన్లు
అమెరికా అంటే అందరికీ మోజు. కానీ ఇప్పుడు పరిస్థితి రివర్స్. ఆదేశ ప్రజలే ఆ దేశానికి వెళ్ళడం లేదు. అవును..భారత్లో ఉంటున్న అమెరికన్లు ఇక్కడే ఉండేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు . ఈ విషయాన్ని...
ఏపీలో కరోనా పై అనుమానాలు
ఏపీలో కరోనా పై అనుమానం వ్యక్తం చేశారు మాజీ సిఏం చంద్రబాబు. చంద్రబాబు హైదరాబాదు నుంచి పార్టీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు...
షాక్: తెలంగాణలో భారీగా కేసులు
తెలంగాణలో ఈ రోజు కరోనా పాజిటివ్ కేసులు భారీగా నమోదయ్యాయి. కొత్తగా మరో 32 మందికి కరోనా పాజిటివ్ రాగా.. మరొకరు మృతిచెందినట్టు అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో నెలకొన్న...
సుందర్ పిచాయ్ సాయం.. రూ.5కోట్లు
కరోనా మహమ్మారిపై పోరాటం సహా లాక్డౌన్తో ఇబ్బందుల్లో ఉన్నవారిని ఆదుకోవడమే లక్ష్యంగా గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ రూ.5కోట్లు సాయం చేశారు. విరాళాల విషయంలో కార్పొరేట్ సంస్థలకు అత్యంత విశ్వసనీయమైన ‘గివ్ ఇండియా’కు...
కరోనా.. ఇప్పట్లో తగ్గదు
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచం నిరుత్సవ పరిచేలా ఓ వార్త చెప్పింది. ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ ముప్పునుంచి మానవాళి బయటపడే అవకాశాలు ఇప్పట్లో లేవని అభిప్రాయపడింది. వ్యాక్సిన్ అందుబాటులోకి...
మద్యం షాప్స్ ఓపెన్
కరోనా వైరస్ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ లాక్ డౌన్ కారణంగా నిత్యావసరాల షాప్స్ , మెడికల్ షాప్స్ ఇవి మాత్రమే ఓపెన్ కాగా మిగతావన్నీ...
చైనాలో మళ్ళీ తిక్క చూపిస్తున్న కరోనా.. లాక్ డౌన్ తప్పదా ?
కరోనా వైరస్ ఒక పట్టాన అర్ధం కావడం లేదు. లక్షణాలు వుండవు. కానీ పాజిటివ్ వస్తుంది. అంతేకాదు తగ్గినా మళ్ళీ వస్తుంది. ఇప్పుడు చైనాకి ఈ తల నొప్పి మళ్ళీ పట్టుకుంది. ఆదివారం...
నిజాముద్దీన్ తరహా లో మరో ఘటన..అక్కడికి వెళ్లినవారికి కరోనా
దేశంలో కరోనా కేసులు తగ్గాయి అనుకునే టైం లో ఢిల్లీలోని నిజాముద్దీన్ మర్కజ్లో జరిగిన పార్థనల కారణంగా కరోనా కేసులు దేశ వ్యాప్తంగా పెరిగాయి. ఈ ప్రార్థనలకు అన్ని జిల్లాల నుండి వెళ్లడం...
లాక్ డౌన్ ఎఫెక్ట్ : భారత్ లో ఎక్కువ గా పోర్న్ చిత్రాలే చూస్తున్నారట..
దేశ వ్యాప్తంగా కరోనా కారణంగా లాక్ డౌన్ నడుస్తున్న సంగతి తెలిసిందే. గత 20 రోజులుగా ప్రజలంతా ఇంటికే పరిమితమయ్యారు. ఇంట్లోనే ఎంత సేపు ఖాళీగా ఉంటారు. అందుకే ఫోన్లలో వీడియోస్ చూస్తూ...

















