ఇతర వార్తలు

Other-News

వకీల్ సాబ్.. ఇక లేనట్లే

పవన్ కళ్యాణ్ మళ్ళీ వెండితెర పై సందడి చేయడానికి రెడీ అయ్యారు. అటు ప‌వ‌న్ కల్యాణ్ రీ ఎంట్రీ గురించి అభిమానులంతా ఆశ‌గా ఎదురు చూశారు. మేలో `వ‌కీల్ సాబ్‌` విడుద‌ల కావాల్సింది....

ఒకే రోజులో వెయ్యి కేసులు

భారత్‌లో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. ఈ మహమ్మారి బారిన పడినవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. గత 24గంటల్లో దేశంలో కొత్తగా 1211 కరోనా పాజిటివ్‌ కేసులు; 31 మరణాలు నమోదైనట్టు కేంద్రం...

భారత్‌ నిర్ణయం భేష్

భారత్‌లో కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు మే 3 వరకూ లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్వాగతించింది. కొవిడ్-19ను సమర్థంగా ఎదుర్కొనేందుకు భారత్‌ తీసుకుంటున్న చర్యల్ని...

తిరుమల వెంకన్న దర్శనం అప్పుడే ..

దేశంలో కరోనా నియంత్రణ లో భాగంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ను మే 03 వరకు పొడిగిస్తున్నట్లు తెలిపారు ప్రధాని మోడీ. దీంతో టీటీడీ తిరుమల వెంకన్న దర్శనం కావాలంటే భక్తులు...

కరోనా తో క్రికెటర్‌ మృతి ..

ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మహమ్మారి దెబ్బ కు వేల సంఖ్య లో మనుషుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఇక లక్షల సంఖ్య లో హాస్పటల్ లో...

ఏపీలో కరోనా ప్రకంపనలు

ఏపీలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. నిన్న సాయంత్రం 5 నుంచి ఇవాళ ఉదయం 9 గంటల వరకు 34 కొత్త కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ...

మే 03 వరకు కూడా ఏ రైలు నడవదు..

దేశంలో కరోనా నియంత్రణ లో భాగంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ను మే 03 వరకు పొడిగిస్తున్నట్లు తెలిపారు ప్రధాని మోడీ. దీంతో అన్ని రైళ్లు మే 03 వరకు రద్దు...

మే 03 వరకు ప్రజలు ఇంటికే పరిమితం కావాలి – మోడీ

దేశంలో కరోనా నియంత్రణ లో భాగంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ను మే 03 వరకు పొడిగిస్తున్నట్లు తెలిపారు ప్రధాని మోడీ. మంగళవారం జాతినుద్దేశించి ప్రసంగిస్తున్న ప్రధాని మోదీ .. మొదట...

కరోనా వ్యాప్తి నిరోధానికి జూబ్లీహిల్స్ సొసైటీ కోటిన్నర విరాళం

కరోనా వ్యాప్తి నిరోధానికి జరుగుతున్న ప్రయత్నాలకు సహాయంగా జూబ్లీహిల్స్ కో ఆపరేటివ్ హౌజ్ బిల్డింగ్ సొసైటీ, జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్ కలిపి కోటిన్నర రూపాయల విరాళాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించింది. ఇందులో...

కరోనా ఫ్రీ టెస్టులు.. వాళ్లకి మాత్రమే

కరోనా నిర్ధారణ పరీక్షలు అందరికీ ఉచితంగా నిర్వహించాలని గతవారం పేర్కొన్న సుప్రీం కోర్టు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా తన నిర్ణయాన్ని సవరించుకుంది. కరోనా టెస్టులు పేదవారికి మాత్రమే...

Latest News