ఇతర వార్తలు

Other-News

ఏపీకి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ సంస్థ భారీ సాయం

కరోనాపై ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పోరాటానికి రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ సంస్థ భారీ సాయం అందించింది. కొవిడ్‌ 19 నివారణ చర్యల కోసం రూ.5కోట్లు విరాళం ప్రకటించింది. ఆన్‌లైన్‌ ద్వారా ఈ విరాళాన్ని...

తెలంగాణలో కంటే ఏపీలో బెటర్

తెలంగాణలో ఈ ఒక్కరోజే 52 కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్‌ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య...

లాక్‌డౌన్‌ పై కేటీఆర్ వార్నింగ్

లాక్‌డౌన్‌ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని మంత్రి కేటీఆర్‌ హెచ్చరించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొవిడ్‌ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఉన్నతాధికారులతో సమీక్షించిన మంత్రులు కేటీఆర్‌.. అధికారులకు మార్గనిర్దేశం చేశారు.కంటైన్‌మెంట్‌ ప్రాంతాల్లో...

ఏపీలో తహసీల్దార్‌కు కరోనా

ఏపీలో తహసీల్దార్‌కు కరోనా పాజిటివ్‌ నిర్థారణ అయింది. అనంతపురం జిల్లాలో ఓ తహసీల్దార్‌కు కరోనా సోకినట్లు జిల్లా కలెక్టర్‌ గంధం చంద్రుడు ప్రకటించారు అనంతరం తహసీల్దార్‌ను అనంతపురంలోని కొవిడ్‌ ఆస్పత్రికి తరలించారు....

కరోనా పాట పాడిన లేడీ ఐపీఎస్

ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్‌పై ప్రజల్లో చైతన్యం తీసుకురాడానికి ఆంధ్రప్రదేశ్‌ పోలీసు ఉన్నతాధికారిణి స్వయంగా పాట పాడి.. సామాజిక దూరం ఆవశ్యకతను వివరించారు. మహిళా రక్షణ విభాగంలో అడిషనల్‌ ఎస్పీ, సీఐడీగా...

వకీల్ సాబ్.. ఇక లేనట్లే

పవన్ కళ్యాణ్ మళ్ళీ వెండితెర పై సందడి చేయడానికి రెడీ అయ్యారు. అటు ప‌వ‌న్ కల్యాణ్ రీ ఎంట్రీ గురించి అభిమానులంతా ఆశ‌గా ఎదురు చూశారు. మేలో `వ‌కీల్ సాబ్‌` విడుద‌ల కావాల్సింది....

ఒకే రోజులో వెయ్యి కేసులు

భారత్‌లో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. ఈ మహమ్మారి బారిన పడినవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. గత 24గంటల్లో దేశంలో కొత్తగా 1211 కరోనా పాజిటివ్‌ కేసులు; 31 మరణాలు నమోదైనట్టు కేంద్రం...

భారత్‌ నిర్ణయం భేష్

భారత్‌లో కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు మే 3 వరకూ లాక్‌డౌన్‌ను పొడిగిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్వాగతించింది. కొవిడ్-19ను సమర్థంగా ఎదుర్కొనేందుకు భారత్‌ తీసుకుంటున్న చర్యల్ని...

తిరుమల వెంకన్న దర్శనం అప్పుడే ..

దేశంలో కరోనా నియంత్రణ లో భాగంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ను మే 03 వరకు పొడిగిస్తున్నట్లు తెలిపారు ప్రధాని మోడీ. దీంతో టీటీడీ తిరుమల వెంకన్న దర్శనం కావాలంటే భక్తులు...

కరోనా తో క్రికెటర్‌ మృతి ..

ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మహమ్మారి దెబ్బ కు వేల సంఖ్య లో మనుషుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఇక లక్షల సంఖ్య లో హాస్పటల్ లో...

Latest News