తిరుమల వెంకన్న దర్శనం అప్పుడే ..
దేశంలో కరోనా నియంత్రణ లో భాగంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ను మే 03 వరకు పొడిగిస్తున్నట్లు తెలిపారు ప్రధాని మోడీ. దీంతో టీటీడీ తిరుమల వెంకన్న దర్శనం కావాలంటే భక్తులు...
కరోనా తో క్రికెటర్ మృతి ..
ప్రపంచ దేశాలను కరోనా మహమ్మారి వణికిస్తున్న సంగతి తెలిసిందే. ఈ మహమ్మారి దెబ్బ కు వేల సంఖ్య లో మనుషుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఇక లక్షల సంఖ్య లో హాస్పటల్ లో...
ఏపీలో కరోనా ప్రకంపనలు
ఏపీలో కరోనా కేసుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. నిన్న సాయంత్రం 5 నుంచి ఇవాళ ఉదయం 9 గంటల వరకు 34 కొత్త కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ...
మే 03 వరకు కూడా ఏ రైలు నడవదు..
దేశంలో కరోనా నియంత్రణ లో భాగంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ను మే 03 వరకు పొడిగిస్తున్నట్లు తెలిపారు ప్రధాని మోడీ. దీంతో అన్ని రైళ్లు మే 03 వరకు రద్దు...
మే 03 వరకు ప్రజలు ఇంటికే పరిమితం కావాలి – మోడీ
దేశంలో కరోనా నియంత్రణ లో భాగంగా దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ను మే 03 వరకు పొడిగిస్తున్నట్లు తెలిపారు ప్రధాని మోడీ. మంగళవారం జాతినుద్దేశించి ప్రసంగిస్తున్న ప్రధాని మోదీ .. మొదట...
కరోనా వ్యాప్తి నిరోధానికి జూబ్లీహిల్స్ సొసైటీ కోటిన్నర విరాళం
కరోనా వ్యాప్తి నిరోధానికి జరుగుతున్న ప్రయత్నాలకు సహాయంగా జూబ్లీహిల్స్ కో ఆపరేటివ్ హౌజ్ బిల్డింగ్ సొసైటీ, జూబ్లీహిల్స్ ఇంటర్నేషనల్ సెంటర్ కలిపి కోటిన్నర రూపాయల విరాళాన్ని ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించింది. ఇందులో...
కరోనా ఫ్రీ టెస్టులు.. వాళ్లకి మాత్రమే
కరోనా నిర్ధారణ పరీక్షలు అందరికీ ఉచితంగా నిర్వహించాలని గతవారం పేర్కొన్న సుప్రీం కోర్టు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా తన నిర్ణయాన్ని సవరించుకుంది. కరోనా టెస్టులు పేదవారికి మాత్రమే...
జీహెచ్ఎంసీ పై స్పెషల్ ఫోకస్
రాష్ట్రంలో కరోనా వ్యాప్తి, లాక్డౌన్ పరిస్థితులపై సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి ఎక్కువగా కేసులు నిర్ధారణ అవుతున్న జీహెచ్ఎంసీ పరిధిలో ప్రత్యేకంగా దృష్టిసారించాలని కేసీఆర్ ఆదేశించారు. ప్రస్తుతం నగరంలోని 17 సర్కిళ్లను...
అమెరికా అంటే భయపడుతున్న అమెరికన్లు
అమెరికా అంటే అందరికీ మోజు. కానీ ఇప్పుడు పరిస్థితి రివర్స్. ఆదేశ ప్రజలే ఆ దేశానికి వెళ్ళడం లేదు. అవును..భారత్లో ఉంటున్న అమెరికన్లు ఇక్కడే ఉండేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు . ఈ విషయాన్ని...
ఏపీలో కరోనా పై అనుమానాలు
ఏపీలో కరోనా పై అనుమానం వ్యక్తం చేశారు మాజీ సిఏం చంద్రబాబు. చంద్రబాబు హైదరాబాదు నుంచి పార్టీ నేతలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వైసీపీ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు...

















