ల‌క్ష్మీ పార్వ‌తి కేసులో కోటిని దాస్తుందెవ‌రు..?

ఏపీ ఎన్నికల సమయంలో మీడియా లో హాట్ టాపిక్ గా ప్రచారం జరిగిన సంఘటనలు చూస్తే..వివేక్ హత్య..విజయ సాయి రెడ్డి ఫోన్ టాపింగ్ అలాగే లక్ష్మి పార్వతి ఫై లైంగిక కేసు..ఈ మూడింట్లో లక్ష్మి పార్వతి ఫై కోటి చేసిన ఆరోపణ బాగా వైరల్ అయ్యింది.

లక్ష్మి పార్వతి సెక్స్ మెసేజ్ లు పంపిస్తుందని..తన కోరిక తీర్చమని వేధిస్తోందని కోటి అనే వ్యక్తి గుంటూరు పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేయడం హాట్ టాపిక్ అయ్యింది. దీనిపై లక్ష్మి పార్వతి తెలంగాణ రాష్ట్రంలో సదరు కోటి ఫై కేసు ఫైల్ చేసింది. దీంతో తెలంగాణ పోలీసులు కోటి కోసం గుంటూరు వెళ్లగా…అక్కడి వారు ఆయనను దాచేస్తున్నారని తెలుస్తుంది. కొంతమంది తెలుగుదేశం నేతలే కోటి ని కనిపించకుండా దాచివేస్తున్నారని సమాచారం .

ఇది Journlist Sai గారి వీడియో కి సంక్షిప్త అక్షర పాఠం, ఆయన మాటల్లో వినటానికి ఈ క్రిందివీడియో ని క్లిక్ చెయ్యండి.