ఆంద్రప్రదేశ్ వార్తలు

Tirumala Alert : నిన్న శ్రీవారి ఆదాయం ఎంతంటే

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ నిన్న స్వామివారిని దర్శించుకున్న 67,468 భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించిన 36,082 భక్తులు నిన్న స్వామివారి హుండీ ఆదాయం ₹4.16Cr సర్వదర్శనానికి అన్ని కంపార్ట్ మెంట్లు నిండి బయట ATCవరకు క్యూలైన్లలో వేచిఉన్న...

CM Jagan : అన్నమయ్య జిల్లా మదనపల్లె పర్యటన షెడ్యూల్

రేపు (30.11.2022) సీఎం వైఎస్‌ జగన్‌ అన్నమయ్య జిల్లా మదనపల్లె పర్యటన జగనన్న విద్యాదీవెన పథకానికి సంబంధించి నాలుగో త్రైమాసిక నిధులను విడుదల చేయనున్న సీఎం ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి...

A1 చంద్రబాబు, A2 నారాయణ : కేసు నమోదు చేసిన సీఐడీ

2014-19 మధ్య రాజధాని భూసేకరణ ఇన్నర్‌ రింగ్‌రోడ్డు అలైన్‌మెంట్‌లో అవకతవకలు జరిగాయని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ఆధారంగా సీఐడీ కేసు నమోదు చేయగా ఇందులో...

అంగన్‌వాడీలపై సీఎం జగన్ సమీక్ష

మహిళా, శిశు సంక్షేమశాఖ, సంక్షేమ హాస్టళ్లపై సీఎం వైఎస్.జగన్‌ సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా గతంలో ఇచ్చిన సీఎం ఆదేశాల అమలు ప్రగతిని సీఎం వైఎస్.జగన్‌ కి...

భవాని మాల వేషంలో వచ్చి టీడీపీ లీడర్ పై హత్యాయత్నం

కాకినాడ జిల్లా తునిలో టీడీపీ మాజీ ఎంపీపీ పొల్నాటి శేషగిరిరావుపై హత్యాయత్నం జరిగింది. భవాని మాల వేషంలో వచ్చిన దుండగుడు భిక్ష తీసుకుంటున్నట్లుగా నటించి తన వద్దనున్న కత్తితో ఒక్కసారిగా శేషగిరిరావుపై దాడి...

మంత్రి ఉషశ్రీ చరణ్‌పై నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి ఉషశ్రీ చరణ్‌పై నాన్‌బెయిలబుల్‌ వారెంట్‌ జారీ అయింది. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో నియమావళిని ఉల్లంఘించినందుకు 2017 ఫిబ్రవరి 27న అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం...

విజయవాడ, గుంటూరు రైల్వే స్టేషన్లలో ప్లాట్​ ఫాం టికెట్ ధర పెంపు

దసరా సందర్భంగా ఏర్పడే అనవసర రద్దీని నివారించేందుకు రైల్వే శాఖ ప్లాట్​ ఫాం టికెట్ ధరలను పెంచింది. ఈ పెంపు శుక్రవారం నుంచి అక్టోబర్ 9 వరకు అమలులో ఉంటుంది. రైల్వే...

పదవులు ముఖ్యం కాదు …

తనపై కొందరు కుట్ర చేస్తున్నారని, అయినా వైసీపీని వీడేది లేదని నటుడు అలీ స్పష్టం చేశారు. అలీ వైసీపీని వీడి వేరే పార్టీలో చేరుతున్నట్లు కొన్ని రోజులుగా వస్తున్న వార్తలను ఆయన ఖండించారు....

వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డ బీజేపీ ఎంపి

వైసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ను అప్పుల రాష్ట్రంగా మార్చేసిందని బీజేపీ ఎంపి (రాజ్యసభ ) కే.లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతిలో జరిగిన బీజేపీ ప్రజా పోరు కార్యక్రమంలో ప్రజల సమస్యలు...

ఏపీలో ఉద్యోగాల జాతర

ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. 269 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ బుధవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రూప్‌-4 సర్వీసెస్‌ కింద 06, పలు విభాగాల్లో నాన్‌ గెజిటెడ్‌ ఉద్యోగాలు 45, ఆయుష్...

Latest News