రేపటి నుండి కెజిఎఫ్ 2 అడ్వాన్స్ బుకింగ్ స్టార్ట్

కేజీఎఫ్‌ చిత్రంతో వరల్డ్ వైడ్ గా ఫేమస్ అయినా డైరెక్టర్ ప్రశాంత్ నీల్..ప్రస్తుతం కెజిఎఫ్ 2 తో ఏప్రిల్ 14 న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ మూవీ ఫై ఎలాంటి అంచనాలు నెలకొని ఉన్నాయో చెప్పాల్సిన పనిలేదు.

దానికి తగ్గట్లే సినిమా ఉండబోతుందని తాజాగా విడుదలైన ట్రైలర్ చూస్తే అర్ధమవుతుంది. ఇక ప్రస్తుతం ప్రమోషన్స్ లలో బిజీ గా ఉన్న చిత్ర యూనిట్ రేపటి(ఏప్రిల్ 7 ) నుండి అడ్వాన్స్ బుకింగ్ స్టార్ట్ కాబోతున్నట్లుఅధికారిక ప్రకటన చేసారు