టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీళ్ళే!

tdp-mlc-candidatesతెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు త్వరలో జరగబోయే ఎమ్మెల్సీ అభ్యర్థులను ఈ రోజు (శనివారం) ప్రకటించారు. ఆదిలాబాద్, నిజామాబాద్; కరీంనగర్, మెదక్ పట్టభధ్రుల నియోజకవర్గంలో అభ్యర్థిగా చంద్రశేఖర్ ను ఖరారు చేశారు. కాగా, తూ. గోదావరి, ప.గోదావరి జిల్లాల అభ్యర్థిగా కనుమోలు వెంకట సూర్యనారాయణ ఎంపిక ఖరాయినట్టు తెలుస్తోంది. మరోవైపు తెరాస ఇదివరకే ఆదిలాబాద్, నిజామాబాద్; కరీంనగర్, మెదక్ పట్టభధ్రుల నియోజకవర్గం అభ్యర్థిగా స్వామిగౌడ్ ను ప్రకటించిన విషయం తెలిసిందే.