విభజనపై తెరాస నివేదిక !

vinodవిభజనపై తెరాస నివేదికను సిద్ధం చేసింది. సిద్ధమైన నివేదికను సైతం ఈరోజు తెరాస నేతలు వినోద్, వివేక్ ఢిల్లీ వెళ్లి కేంద్రం హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండేకు అందజేశారు. హైదరాబాద్ ను కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉంచుకోరాదని నివేదికలో పేర్కొన్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా భద్రాచలం రెవెన్యూ డివిజన్ గురించి కూడా నివేదికలో ప్రాస్తావించినట్లు సమాచారం.