ఒబామా రాక..మహిళకు అరుదైన అవకాశం

Poojaఅమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, ఆయన సతిమని మిషెల్ ఒబామా దంపతులకు రాష్ట్రపతి భవన్ లో స్వాగతం పలికే అరుదైన అవకాశం ఓ మహిళకు దక్కింది. పూజా ఠాకూర్ సైన్యంలో వింగ్ కమాండర్ గా పనిచేస్తున్నారు. ఒబామా రాక సందర్భంగా రాష్ట్రపతి భవన్ లో చేసే ‘సలామే శాస్త్ర్’ అనే ప్రోగ్రాం నుంచి వచ్చిన అతిధిని సైనిక వందనానికి తీసుకెళ్ళిన ఒకే ఒక్క మహిళ అధికారిణి పూజా. ఇప్పటివరకు మహిళలెవ్వరికి ఇతర దేశాల ప్రెసిడెంట్స్ కి, ప్రైమ్ మినిస్టర్స్ కి స్వాగతం పలికే అవకాశం రాలేదు.