ఎక్స్ స్ట్రీమ్-200ఆర్ వచ్చేసింది..

ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హీరో మోటర్స్ తాజాగా భారత మార్కెట్లోకి సరికొత్త బైక్ ను తీసుకొచ్చింది. ఎక్స్ స్ట్రీమ్-200ఆర్ పేరిట ఆకట్టుకునే ఫీచర్స్ ఈ బైక్ ను హీరో మోటార్స్ విడుదల చేసింది. దీని ధరను రూ.89,900లుగా సంస్థ నిర్ణయించారు.

ఈ బైక్ ప్రత్యేకతలు చూస్తే..

* 276ఎంఎం ఫ్రంట్ డిస్క్ , 220ఎంఎం రేర్ డిస్క్ బ్రేక్ ఇందులో ఉన్నట్లు తెలుస్తుంది.
* అలాగే మోనో షాక్ సస్పెన్షన్ కూడా ఉంది.
* ఇది దేశంలో మొట్టమొదటి 200సీసీ అడ్వెంచర్ బైక్ కావడం విశేషం.
* ఈ బైక్ ను యూత్ కోసం ప్రత్యేకంగా డిజైన్ చేసినట్లు సంస్థ ప్రతినిధులు చెపుతున్నారు.
* ఈ బైక్ బ్లాక్- సిల్వర్, బ్లాక్-రెడ్, గ్రే-ఆరెంజ్, రెడ్, బ్లూ మొత్తం ఐదు కలర్లలో అందుబాటులోకి రానుంది.