విజయ్ శంకర్ ఓ ఇంటివాడయ్యాడు
భారత ఆల్రౌండర్ విజయ్ శంకర్ ఓ ఇంటివాడయ్యాడు. తన ప్రేయసి వైశాలి విశ్వేశ్వరణ్ను అతడు పెళ్లాడాడు. చెన్నైలోని ఓ ఫంక్షన్ హాల్లో కొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో వైశాలి మెడలో మూడు...
కొత్త కుర్రాళ్ళకి కొత్త కార్లు
వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర ఆరుగురు టీమ్ఇండియా ఆటగాళ్లను ప్రశంసించడంతో పాటు.. ఖరీదైన బహుమతులతో వారిని ఆశ్చర్యపర్చారు. ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో అరంగేట్రం చేసి అత్యుత్తమ ప్రదర్శన చేసిన శార్దూల్ ఠాకుర్ , మహ్మద్...
ఏపీ కరోనా రిపోర్ట్ .. మరణాలు లేవు
ఏపీలో గడచిన 24 గంటల్లో కరోనాతో ఒక్క మరణం కూడా సంభవించకపోగా, కొత్తగా 139 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. 49,483 కరోనా పరీక్షలు నిర్వహించగా అత్యధికంగా కృష్ణా జిల్లాలో 35...
‘సీరం’ అగ్నిప్రమాదంలో ఐదుగురి దుర్మరణం
పూణేలోని సీరం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తి కేంద్రం వద్ద జరిగిన భారీ అగ్నిప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. బాగా కాలిపోయిన స్థితిలో ఉన్న ఐదు మృతదేహాలను తాము...
సీరమ్ ఇన్స్టిట్యుట్లో భారీ అగ్ని ప్రమాదం..
పుణెలోని సీరం సంస్థ టెర్మినల్ గేట్-1 వద్ద ఈ అగ్నిప్రమాదం సంభవించింది. సెజ్ 3లో నిర్మాణంలో ఉన్న భవనంలో అగ్నిప్రమాదం సంభవించడంతో నాలుగు, ఐదో అంతస్తులోకి పొగలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న...
చరిత్ర సృష్టించిన టీమ్ఇండియా.. గొప్ప విజయం
టీమ్ఇండియా చరిత్ర సృష్టించింది. బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా గబ్బా వేదికగా జరిగిన నాలుగో టెస్టులో ఘన విజయం సాధించింది. దీంతో 2-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియా గడ్డపై వరుసగా రెండో...
సిరాజ్ పై మరోసారి జాత్యహంకార వ్యాఖ్యలు
టీమిండియా క్రికెటర్లకు ఆస్ట్రేలియా టూర్ లో చేదు అనుభవాలు ఎదురవుతూనే ఉన్నాయి. ఆస్ట్రేలియా అభిమానులు చేస్తున్న జాత్యహంకార కామెంట్లు వారి మనసులను గాయపరుస్తున్నాయి. మొన్న సిడ్నీ టెస్టులో మన ఆటగాళ్లపై రేసిజం వ్యాఖ్యలు...
వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత నొప్పిగా ఉంటే ..
దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ షురూ అవుతున్న నేపథ్యంలో తెలంగాణ ఆరోగ్యమంత్రి ఈటల రాజేందర్ మీడియా సమావేశం నిర్వహించారు. వ్యాక్సిన్ పై అపోహలు, సందేహాలు అవసరంలేదని అన్నారు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత నొప్పిగా...
ఏపీలో కరోనా లెక్క
ఆంధ్రప్రదేశ్ లో నిన్నటితో పోలిస్తే గత 24 గంటల్లో కొత్తగా నమోదైన కరోనా కేసుల సంఖ్య పెరిగింది. 24 గంటల్లో మొత్తం 203 కొత్త కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో అత్యధికంగా 41...
ఆన్ లైన్ అకాడమీని ప్రారంభించిన అమెజాన్
ఈకామర్స్ దిగ్గజం భారత్ లో తన కార్యకలాపాలను విస్తృతం చేస్తోంది. జేఈఈ పరీక్షలకు ప్రిపేరయ్యే విద్యార్థుల కోసం ఆన్ లైన్ అకాడమీని ప్రారంభించింది. 'అమెజాన్ అకాడమీ' పేరుతో దీన్ని తీసుకొచ్చింది. వెబ్ సైట్...






















