ఏపీలో 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల
ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్షలకు షెడ్యూల్ విడుదలైంది. జూన్ 7 నుంచి 16 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు విద్యాశాఖ ఉత్తర్వులను జారీ చేసింది. ఈ ఏడాది ఏడు పేపర్లతో పరీక్షలు...
ప్రపంచ రికార్డుకు మరో సెంచరీ దూరంలో కోహ్లీ
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇప్పటికే ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు మరో ప్రపంచ రికార్డుకు ఒక అడుగు దూరంలో ఉన్నారు. మరో సెంచరీ చేస్తే ఇంటర్నేషనల్ క్రికెట్ లో...
కోహ్లీ తన కూతురికి ఏ పేరు పెట్టారో తెలుసా..?
బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ- కోహ్లీ దంపుతులు..రీసెంట్ గా ఓ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా తన ముద్దుల కూతురికి పేరు పెట్టారు. కోహ్లీ, అనుష్కలు తమ కుమార్తెకు ‘వామికా’ అని...
ఏపీ, తెలంగాణలలో భిన్నమైన కరోనా వైరస్
కరోనా వైరస్పై హైదరాబాద్లోని సెల్యూలార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ శాస్త్రవేత్తలు చేసిన ప్రకటన ఆందోళన కలిగిస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణతోపాటు దక్షిణ భారతదేశంలో ప్రస్తుతం ఉన్న వైరస్కు భిన్నమైన కరోనా వైరస్ను గుర్తించినట్టు...
విజయ్ శంకర్ ఓ ఇంటివాడయ్యాడు
భారత ఆల్రౌండర్ విజయ్ శంకర్ ఓ ఇంటివాడయ్యాడు. తన ప్రేయసి వైశాలి విశ్వేశ్వరణ్ను అతడు పెళ్లాడాడు. చెన్నైలోని ఓ ఫంక్షన్ హాల్లో కొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో వైశాలి మెడలో మూడు...
కొత్త కుర్రాళ్ళకి కొత్త కార్లు
వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర ఆరుగురు టీమ్ఇండియా ఆటగాళ్లను ప్రశంసించడంతో పాటు.. ఖరీదైన బహుమతులతో వారిని ఆశ్చర్యపర్చారు. ఇటీవల ఆస్ట్రేలియా పర్యటనలో అరంగేట్రం చేసి అత్యుత్తమ ప్రదర్శన చేసిన శార్దూల్ ఠాకుర్ , మహ్మద్...
ఏపీ కరోనా రిపోర్ట్ .. మరణాలు లేవు
ఏపీలో గడచిన 24 గంటల్లో కరోనాతో ఒక్క మరణం కూడా సంభవించకపోగా, కొత్తగా 139 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. 49,483 కరోనా పరీక్షలు నిర్వహించగా అత్యధికంగా కృష్ణా జిల్లాలో 35...
‘సీరం’ అగ్నిప్రమాదంలో ఐదుగురి దుర్మరణం
పూణేలోని సీరం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కరోనా వ్యాక్సిన్ ఉత్పత్తి కేంద్రం వద్ద జరిగిన భారీ అగ్నిప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. బాగా కాలిపోయిన స్థితిలో ఉన్న ఐదు మృతదేహాలను తాము...
సీరమ్ ఇన్స్టిట్యుట్లో భారీ అగ్ని ప్రమాదం..
పుణెలోని సీరం సంస్థ టెర్మినల్ గేట్-1 వద్ద ఈ అగ్నిప్రమాదం సంభవించింది. సెజ్ 3లో నిర్మాణంలో ఉన్న భవనంలో అగ్నిప్రమాదం సంభవించడంతో నాలుగు, ఐదో అంతస్తులోకి పొగలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న...
చరిత్ర సృష్టించిన టీమ్ఇండియా.. గొప్ప విజయం
టీమ్ఇండియా చరిత్ర సృష్టించింది. బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా గబ్బా వేదికగా జరిగిన నాలుగో టెస్టులో ఘన విజయం సాధించింది. దీంతో 2-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. ఆస్ట్రేలియా గడ్డపై వరుసగా రెండో...





















