వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత నొప్పిగా ఉంటే ..
దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ షురూ అవుతున్న నేపథ్యంలో తెలంగాణ ఆరోగ్యమంత్రి ఈటల రాజేందర్ మీడియా సమావేశం నిర్వహించారు. వ్యాక్సిన్ పై అపోహలు, సందేహాలు అవసరంలేదని అన్నారు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత నొప్పిగా...
ఏపీలో కరోనా లెక్క
ఆంధ్రప్రదేశ్ లో నిన్నటితో పోలిస్తే గత 24 గంటల్లో కొత్తగా నమోదైన కరోనా కేసుల సంఖ్య పెరిగింది. 24 గంటల్లో మొత్తం 203 కొత్త కేసులు నమోదయ్యాయి. గుంటూరు జిల్లాలో అత్యధికంగా 41...
ఆన్ లైన్ అకాడమీని ప్రారంభించిన అమెజాన్
ఈకామర్స్ దిగ్గజం భారత్ లో తన కార్యకలాపాలను విస్తృతం చేస్తోంది. జేఈఈ పరీక్షలకు ప్రిపేరయ్యే విద్యార్థుల కోసం ఆన్ లైన్ అకాడమీని ప్రారంభించింది. 'అమెజాన్ అకాడమీ' పేరుతో దీన్ని తీసుకొచ్చింది. వెబ్ సైట్...
విరాట్ కోహ్లీ ర్యాంక్ పడిపోయింది
ఐసీసీ తాజా టెస్టు ర్యాంకింగులు విడుదలయ్యాయి. బ్యాట్స్ మెన్ ర్యాంకింగుల్లో ఇండయా ఆటగాళ్లు ముగ్గురు స్థానం సంపాదించారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మరో స్థానం దిగజారాడు. మూడో స్థానంలో ఉన్న ఆస్ట్రేలియా...
ఇండియాకి సారీ చెప్పిన వార్నర్
మూడో టెస్టులో టీమ్ఇండియా పేసర్ మహ్మద్ సిరాజ్ పట్ల పలువురు ఆస్ట్రేలియా ప్రేక్షకులు జాత్యహంకార వ్యాఖ్యలు చేయడం తప్పని ఆ జట్టు ఓపెనర్ డేవిడ్ వార్నర్ అన్నాడు. భారత జట్టుతో పాటు, సిరాజ్కు...
హైదరబాద్ చేరుకున్న కరోనా వ్యాక్సిన్
దేశవ్యాప్తంగా వివిధ నగరాలకు కోవిడ్ వ్యాక్సిన్లు చేరుకున్నాయి. హైదరాబాద్కు కొవిషీల్డ్ వ్యాక్సిన్ చేరుకున్నాయి. కోవిడ్ వ్యాక్సిన్ పంపిణీకి తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ సమాయత్తమైంది. తొలి విడత వ్యాక్సినేషన్లో ఎంపిక చేసిన లబ్ధిదారుల వివరాలను...
తెలంగాణలో తెరుచుకోనున్న విద్యాసంస్థలు..
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలను పునఃప్రారంభించాలని ఆయన ఆదేశించారు. 9వ తరగతి నుంచి ఆపై అన్ని తరగతులను నిర్వహించేందుకు ఏర్పాట్లు...
కొన్ని రోజుల పాటు చికెన్ తినకండి..
మొన్న కరోనా , నిన్న స్ట్రెయిన్ కరోనా , ఇప్పుడు బర్డ్ప్లూ ఇలా నిత్యం ఏదో ఒక వైరస్ ప్రజలను భయాందోళనకు గురి చేస్తూనే ఉన్నాయి. మొన్నటి వరకు బయటకు తిరగకుండా చేసిన...
మళ్లీ మొరాయించిన హైదరాబాద్ మెట్రో ..
హైదరాబాద్ మెట్రో మళ్లీ మొరాయించింది. ఎల్బీనగర్ - మియాపూర్, నాగోల్ - రాయదుర్గం కారిడార్లలో సాంకేతిక సమస్యలు రావడంతో ఎక్కడిక్కడే ట్రైలు ఆగిపోయాయి. దాదాపు 30 నిమిషాలుగా మెట్రోలను నిలిపివేశారు అధికారులు.. దీంతో.....
హాస్పటల్ లో గంగూలీ..టెన్షన్ అభిమానులు
భారత మాజీ కెప్టెన్ ప్రస్తుత బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ శనివారం గుండె సంబంధిత సమస్యతో ఆసుపత్రిలో చేరారు. ఉదయం ఛాతిలో నొప్పి రావడంతో గంగూలీని కోల్కతాలోని వుడ్ల్యాండ్స్ ఆసుపత్రికి తరలించారు. ...




















