ఇతర వార్తలు

Other-News

కొవాగ్జిన్ పై నో డౌట్

భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కొవాగ్జిన్ ప్రయోగ పరీక్షల్లో సానుకూల ఫ‌లితాలు వ‌స్తున్నాయి. దీనిపై భారత్‌ బయోటెక్‌ జాయింట్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సుచిత్ర ఎల్ల స్పందించారు. హైద‌రాబాద్ లో ఓ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న...

నటరాజన్ బంపర్ ఆఫర్

ఆస్ట్రేలియా పర్యటనలో గాయాల బారినపడిన ఫాస్ట్ బౌలర్ల జాబితాలో ఉమేశ్ యాదవ్ కూడా చేరాడు. రెండో టెస్టు సందర్భంగా ఉమేశ్ గాయానికి గురయ్యాడు. ఇప్పటికే ప్రధాన పేసర్ మహ్మద్ షమీ గాయంతో సిరీస్...

మే 4 నుంచి సీబీఎస్ఈ పరీక్షలు

కరోనా వ్యాప్తి నేపథ్యంలో సీబీఎస్ఈ పరీక్షలను మే 4 నుంచి నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. సీబీఎస్ఈ 10, 12వ తరగతి పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ ను కేంద్రం ఇవాళ విడుదల చేసింది. మార్చి...

రైల్వే బోర్డుకు కొత్త ఛైర్మన్‌ సునీత్‌శర్మ

రైల్వే బోర్డుకు కేంద్రం కొత్త ఛైర్మన్‌ను నియమించింది. తూర్పు రైల్వే మాజీ జనరల్‌ మేనేజర్‌ సునీత్‌శర్మను రైల్వే బోర్డు నూతన ఛైర్మన్‌, సీఈవోగా ఎంపికచేసింది. ప్రస్తుతం ఛైర్మన్‌గా కొనసాగుతున్న వినోద్‌ కుమార్‌ యాదవ్‌...

ఎంసీజీలో రహానెకు అరుదైన గౌరవం

టీమ్‌ఇండియా తాత్కాలిక కెప్టెన్  అజింక్య రహానెకు ప్రతిష్ఠాత్మక మెల్‌బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌ లో అరుదైన గౌరవం లభించింది. ఇటీవల జరిగిన బాక్సింగ్‌డే టెస్టులో అతడు శతకంతో చెలరేగిన సంగతి తెలిసిందే. దీంతో భారత్‌...

న్యూజీలాండ్ లో మొదలైన న్యూ ఇయర్

నూతన సంవత్సరాదికి ప్రపంచం స్వాగతం పలుకుతోంది. పసిఫిక్ మహాసముద్రంలోని న్యూజిలాండ్ దీవులు 2021లోకి ప్రవేశించాయి. న్యూజిలాండ్ కాలమానం ప్రకారం అర్ధరాత్రి 12 గంటలు కాగానే బాణసంచా వెలుగుజిలుగులతో ఆకాశం మిరుమిట్లు గొలిపింది. ఆక్లాండ్...

బ్రేకింగ్ : పెనుప్రమాదం నుండి బయటపడ్డ అజారుద్దీన్

మాజీ క్రికెటర్‌ మహ్మద్‌ అజారుద్దీన్‌ పెను ప్రమాదం నుండి క్షేమంగా బయటపడ్డారు. కొత్త ఏడాది వేడుకల కోసం అజారుద్దీన్‌ తన కుటుంబసభ్యులతో కలిసి బుధవారం రాజస్తాన్‌కు బయలుదేరారు. రాజస్తాన్‌లోని సుర్వాల్‌కు చేరుకోగానే కారు...

మహిళ అండాశయం నుండి 10.2 కిలోల కణితి తొలగింపు, అమెరికన్ ఆంకాలజీ ఇనిస్టిట్యూట్ నందు అరుదైన శస్త్రచికిత్స

క్యాన్సర్ వ్యాధికి అంతర్జాతీయ స్థాయి వైద్య చికిత్సలందిస్తున్న అమెరికన్ ఆంకాలజీ ఇనిస్టిట్యూట్ నందు ఓ అరుదైన శస్త్రచికిత్సను నిర్వహించారు. ప్రముఖ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ఫణీంద్రకుమార్ అత్యంత క్లిష్టమైన ఈ సర్జరీని...

బాక్సింగ్ డే టెస్టులో టీమిండియా ఘన విజయం!

మెల్ బోర్న్ లో ఆస్ట్రేలియాతో జరిగిన బాక్సింగ్ డే టెస్ట్ లో భారత జట్టు ఘన విజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్ లో 200 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్ కాగా, 70 పరుగుల...

వరంగల్ లో కొత్త స్ట్రెయిన కేసు నమోదు

కరోనా మహమ్మారి ఉదృతి తగ్గుతుందని అంత సంబర పడుతున్న వేళా..ఇప్పుడు కొత్త స్ట్రెయిన కేసులు బయటపడడం అందర్నీ భయాందోళనకు గురి చేస్తున్నాయి. గత తొమ్మిది నెలలుగా కరోనా కు ఎంతో మంది బలయ్యారు....

Latest News