రైల్వే బోర్డుకు కొత్త ఛైర్మన్ సునీత్శర్మ
రైల్వే బోర్డుకు కేంద్రం కొత్త ఛైర్మన్ను నియమించింది. తూర్పు రైల్వే మాజీ జనరల్ మేనేజర్ సునీత్శర్మను రైల్వే బోర్డు నూతన ఛైర్మన్, సీఈవోగా ఎంపికచేసింది. ప్రస్తుతం ఛైర్మన్గా కొనసాగుతున్న వినోద్ కుమార్ యాదవ్...
ఎంసీజీలో రహానెకు అరుదైన గౌరవం
టీమ్ఇండియా తాత్కాలిక కెప్టెన్ అజింక్య రహానెకు ప్రతిష్ఠాత్మక మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో అరుదైన గౌరవం లభించింది. ఇటీవల జరిగిన బాక్సింగ్డే టెస్టులో అతడు శతకంతో చెలరేగిన సంగతి తెలిసిందే. దీంతో భారత్...
న్యూజీలాండ్ లో మొదలైన న్యూ ఇయర్
నూతన సంవత్సరాదికి ప్రపంచం స్వాగతం పలుకుతోంది. పసిఫిక్ మహాసముద్రంలోని న్యూజిలాండ్ దీవులు 2021లోకి ప్రవేశించాయి. న్యూజిలాండ్ కాలమానం ప్రకారం అర్ధరాత్రి 12 గంటలు కాగానే బాణసంచా వెలుగుజిలుగులతో ఆకాశం మిరుమిట్లు గొలిపింది. ఆక్లాండ్...
బ్రేకింగ్ : పెనుప్రమాదం నుండి బయటపడ్డ అజారుద్దీన్
మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్ పెను ప్రమాదం నుండి క్షేమంగా బయటపడ్డారు. కొత్త ఏడాది వేడుకల కోసం అజారుద్దీన్ తన కుటుంబసభ్యులతో కలిసి బుధవారం రాజస్తాన్కు బయలుదేరారు. రాజస్తాన్లోని సుర్వాల్కు చేరుకోగానే కారు...
మహిళ అండాశయం నుండి 10.2 కిలోల కణితి తొలగింపు, అమెరికన్ ఆంకాలజీ ఇనిస్టిట్యూట్ నందు అరుదైన శస్త్రచికిత్స
క్యాన్సర్ వ్యాధికి అంతర్జాతీయ స్థాయి వైద్య చికిత్సలందిస్తున్న అమెరికన్ ఆంకాలజీ ఇనిస్టిట్యూట్ నందు ఓ అరుదైన శస్త్రచికిత్సను నిర్వహించారు. ప్రముఖ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ ఫణీంద్రకుమార్ అత్యంత క్లిష్టమైన ఈ సర్జరీని...
బాక్సింగ్ డే టెస్టులో టీమిండియా ఘన విజయం!
మెల్ బోర్న్ లో ఆస్ట్రేలియాతో జరిగిన బాక్సింగ్ డే టెస్ట్ లో భారత జట్టు ఘన విజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్ లో 200 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్ కాగా, 70 పరుగుల...
వరంగల్ లో కొత్త స్ట్రెయిన కేసు నమోదు
కరోనా మహమ్మారి ఉదృతి తగ్గుతుందని అంత సంబర పడుతున్న వేళా..ఇప్పుడు కొత్త స్ట్రెయిన కేసులు బయటపడడం అందర్నీ భయాందోళనకు గురి చేస్తున్నాయి. గత తొమ్మిది నెలలుగా కరోనా కు ఎంతో మంది బలయ్యారు....
బాక్సింగ్ డే టెస్టులో పట్టు బిగించిన టీమ్ఇండియా
ఆసిస్ తో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్టులో టీమ్ఇండియా విజయానికి చేరువలో నిలిచింది. తొలి ఇన్నింగ్స్లో 326 పరుగులకు ఆలౌటైన భారత్.. రెండో ఇన్నింగ్స్లోనూ కంగారూలను మరోసారి కట్టడి చేసింది. 277/5 ఓవర్నైట్...
తొలి రోజు భారత్ దే
ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి రోజు టీమ్ఇండియా ఆకట్టుకునే ప్రదర్శ చేసింది. తొలుత ఆస్ట్రేలియాను 195 పరుగులకే కట్టడి చేసిన భారత్ తర్వాత బ్యాటింగ్లో ఫర్వాలేదనిపించే ప్రదర్శన చేసింది. శనివారం ఆట...
2022 సీజన్ నుంచి 10 జట్లతో ఐపీఎల్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పోటీలను 8 జట్లతో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, 2022 సీజన్ నుంచి ఐపీఎల్ లో 10 జట్లు క్రికెట్ వినోదాన్ని అందించనున్నాయి. ఈ మేరకు రెండు...





















