ఇతర వార్తలు

Other-News

బాక్సింగ్‌ డే టెస్టులో పట్టు బిగించిన టీమ్‌ఇండియా

ఆసిస్ తో జరుగుతున్న బాక్సింగ్‌ డే టెస్టులో టీమ్‌ఇండియా విజయానికి చేరువలో నిలిచింది. తొలి ఇన్నింగ్స్‌లో 326 పరుగులకు ఆలౌటైన భారత్‌.. రెండో ఇన్నింగ్స్‌లోనూ కంగారూలను మరోసారి కట్టడి చేసింది. 277/5 ఓవర్‌నైట్‌...

తొలి రోజు భారత్ దే

ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి రోజు టీమ్‌ఇండియా ఆకట్టుకునే ప్రదర్శ చేసింది. తొలుత ఆస్ట్రేలియాను 195 పరుగులకే కట్టడి చేసిన భారత్‌ తర్వాత బ్యాటింగ్‌లో ఫర్వాలేదనిపించే ప్రదర్శన చేసింది. శనివారం ఆట...

2022 సీజన్ నుంచి 10 జట్లతో ఐపీఎల్

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) పోటీలను 8 జట్లతో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, 2022 సీజన్ నుంచి ఐపీఎల్ లో 10 జట్లు క్రికెట్ వినోదాన్ని అందించనున్నాయి. ఈ మేరకు రెండు...

రాజమండ్రిలో కొత్త రకం కరోనా కేసు నమోదు

ఇప్పటికే కరోనా కేసులతో దేశం మొత్తం అతలాకుతలం అవ్వగా..ఇప్పుడిప్పుడే కరోనా నుండి కాస్త బయట పడుతున్న క్రమంలో ..ఇప్పుడు సరికొత్త కరోనా కేసు బయటపడింది. బ్రిటన్‌ నుంచి ఈ నెల 21న ఢిల్లీకి...

సురేశ్‌రైనా అరెస్ట్..

టీమ్ ఇండియా క్రికెటర్.. చెన్నై సూప‌ర్‌కింగ్స్ ఆట‌గాడు సురేశ్‌రైనాను ముంబ‌య్ పోలీసులు సోమ‌వారం రాత్రి అరెస్ట్ చేశారు. ముంబ‌య్ విమానాశ్ర‌యం స‌మీపంలోని ఓ ప‌బ్‌లో రైనాను అరెస్ట్ చేసిన‌ట్టు తెలుస్తుంది. క‌రోనా...

శంషాబాద్ లో దారుణం : మైనర్ బాలికను బెదిరించి పలుమార్లు అత్యాచారం

దేశంలో రోజు రోజుకు ఆడవారిపై , అభం శుభం తెలియని బాలికల ఫై అత్యాచారాలు పెరుగుతుండగా..తాజాగా శంషాబాద్ లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఉత్తర ప్రదేశ్ కు చెందిన వ్యక్తి మైనర్...

వ్యాక్సిన్ కి కౌన్ డౌన్

కొద్ది రోజుల్లో దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ క్రమంలో కరోనా వ్యాక్సిన్లపై ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించేందుకు కేంద్ర ఆరోగ్యశాఖ నడుంబిగించింది. ఈ మేరకు వ్యాక్సిన్లపై సమగ్ర...

విరాట్ కి బీసీసీఐ పర్మిషన్

ఆస్ట్రేలియా పర్యటనలో తొలి టెస్టు ఆడుతున్న కెప్టెన్ విరాట్ కోహ్లీ ఆ మ్యాచ్ ముగిసిన తర్వాత భారత్ తిరిగిరానున్నాడు. తన భార్య అనుష్క శర్మ ప్రసవ సమయం దగ్గరపడుతుండడంతో కోహ్లీ ఈ నిర్ణయం...

తొలి టెస్ట్… టీమిండియా తుది జట్టు ఇదే

ఆస్ట్రేలియాతో అడిలైడ్ వేదికగా రేపటి నుంచి తొలి టెస్ట్ ప్రారంభం కానుంది. డేనైట్ ఫార్మాట్లో జరుగుతున్న ఈ టెస్టుకు టీమిండియా తుది జట్టును ప్రకటించింది. మయాంక్ అగర్వాల్, పృథ్వీ షాలు ఇండియా ఇన్నింగ్స్...

అగ్రరాజ్యంలో టీకా పంపిణీ ప్రారంభం

 కరోనాతో విలవిలలాడుతున్న అమెరికాలో కొవిడ్‌ టీకా పంపిణీ ప్రారంభమైంది. దేశంలో ఫైజర్‌ వ్యాక్సిన్‌ తొలి డోసుల పంపిణీకి అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు.. టీకా తొలి డోసును ఓ నర్సుకు అందించారు....

Latest News