బ్రిటన్ లో కొత్తరకం కరోనా వైరస్
బ్రిటన్ లో కరోనా సెకండ్ వేవ్ మొదలైన నేపథ్యంలో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. తొలినాళ్లలో వ్యాపించిన కరోనా వైరస్ రకంతో పోల్చితే రెండోసారి వ్యాపిస్తున్న వైరస్ ఎంతో భిన్నమైనదని నిపుణులు అంటున్నారు. ప్రస్తుతం...
యువీ మళ్ళీ వస్తున్నాడు
యువరాజ్ సింగ్ అభిమానులకు శుభవార్త. యువీ తిరిగి మైదానంలో అడుగుపెట్టనున్నాడు. వచ్చే నెల ప్రారంభం కానున్న దేశవాళీ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీలో సిక్సర్లతో అలరించడానికి సిద్ధమవుతున్నాడు.గతేడాది జూన్లో అతడు క్రికెట్కు రిటైర్మెంట్...
మోడీ ని బీట్ చేసిన విరాట్
ఇన్ స్టాగ్రామ్ లో విరాట్ కోహ్లీ భారత ప్రధాని నరేంద్ర మోదీని విరాట్ కోహ్లీ అధిగమించాడు. హైప్ ఆడిటర్ జాబితా ప్రకారం, కోహ్లీ 12వ స్థానంలో ఉండగా, మోదీ 20వ స్థానంలో నిలిచారు....
మరోసారి సిలిండర్ ధర భారీగా పెరిగింది..
ఇప్పటికే కరోనా దెబ్బకు విలవిలలాడుతున్న ప్రజలు గ్యాస్ ధర భారీగా పెరుగుతుండడం తో మరింతం భారం అవుతుంది. డిసెంబర్ 2 న వంట గ్యాస్ ధర రూ. 50 పెరుగగా..ఇప్పుడు మరోసారి రూ...
ఏపీలో భారీగా తగ్గిన కేసులు
ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గింది. గత 24 గంటల్లో కేవలం 305 కొత్త కేసులు మాత్రమే నమోదయ్యాయి. వీటిలో అత్యధికంగా పశ్చిమగోదావరి జిల్లాలో 45, అత్యల్పంగా అనంతపురం జిల్లాలో...
బ్యాంకు ఖాతాదారులకు గుడ్ న్యూస్
భారతీయ రిజర్వు బ్యాంక్(ఆర్బీఐ) బ్యాంకు ఖాతాదారులకు గుడ్ న్యూస్ అందించింది. ఇకపై నగదు బదిలీకి సంబంధించిన ‘రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్’ ఆర్టీజీఎస్ సేవల్ని 24 గంటలు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఇది...
బంజారా హిల్స్ లో దారుణం : నాలుగేళ్ల చిన్నారి ని అత్యాచారం
దేశంలో పసిపిల్లల ఫై , ఆడవారి ఫై అత్యాచార ఘటనలు నమోదు అవుతూనే ఉన్నాయి. చట్టాలు , కోర్ట్లు , పోలీసులు ఎన్ని కఠిన శిక్షలు విదిస్తున్నప్పటికీ కామాంధులు మాత్రం వారి తీరు...
పాము లాంటి చేపను మీరెప్పుడైనా చూసారా..?
సాధారణంగా చేప అంటే ఎంత పొడవు ఉంటుందో అందరికి తెలిసిందే. కానీ ఏకంగా పామంతా పొడవు చేప కనిపిస్తే షాక్ తో పాటు ఆశ్చర్యం కలుగుతుంది. తాజాగా కాకినాడలోని కుంభాభిషేకంలోని ఓ బహిరంగ...
టీమిండియాకి ఫైన్
ఆస్ట్రేలియాతో జరిగిన ఆఖరి టీ20లో స్లో ఓవర్ రేటు కారణంగా టీమిండియాకు ఐసీసీ జరిమానా విధించింది. ఇన్నింగ్స్ నిర్ణీత సమయంలో ఒక ఓవర్ ఆలస్యంగా పూర్తిచేయడంతో భారత ఆటగాళ్ల మ్యాచ్ ఫీజులో 20...
చివరి మ్యాచ్ లో భారత్ ఓటమి.. సిరిస్ మనదే
ఆసీస్తో జరిగిన మూడో టీ20లో టీమిండియా చివరివరకు పోరాడి ఓడిపోయింది. విరాట్ కోహ్లీ (85; 60 బంతుల్లో ) పోరాడినా భారత్కు ఓటమి తప్పలేదు. 12 పరుగుల తేడాతో పరాజయాన్ని చవిచూసింది. తొలుత...

















