పులి దాడి లో 15 ఏళ్ల బాలిక మృతి
తెలంగాణ రాష్ట్రంలో గత కొద్దీ రోజులుగా పులుల సంచారం ప్రజలను భయపెడుతున్నాయి. ఓ దగ్గర పులి కనిపించిందని తెలిసిందో లేదో మరో చోటు పులి అడుగులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కుమ్రం భీం ఆసిఫాబాద్...
ఉత్తరప్రదేశ్ లో దారుణం : రూ. 200 కోసం దారుణ హత్య
క్రైం కు కేరాఫ్ అంటే ఉత్తరప్రదేశ్ అని అంత చెపుతుంటారు. నిత్యం ఈ రాష్ట్రంలో మహిళాలపై అత్యాచారాలు , కిడ్నాప్ లు , దొంగతనాలు , హత్య లు ఇలా ఏదో ఒకటి...
టీకా అందరికీ అవరసం లేదా ?
కరోనా టీకా అందరికీ అవరసం లేదా ? అంటే అవుననే అంటున్నారు ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ మైఖేల్ ఈడన్ టీకా కోసం ప్రపంచం మొత్తం ఆశగా ఎదురుచూస్తున్న వేళ, వైరస్ అంతానికి...
అమెరికాలో తెలుగు యువకుల దుర్మరణం
అమెరికాలోని టెక్సాస్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తెలుగు యువకులు దుర్మరణం పాలయ్యారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడగా, వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులను మహబూబ్నగర్ జిల్లా వాసులుగా...
తెలంగాణలో కొత్త కేసుల వివరాలు
తెలంగాణలో గత 24 గంటల్లో 805 కరోనా కేసులు నమోదయ్యాయి. తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్రకారం… గత 24 గంటల్లో...
త్వరలోనే టీకా ..
కరోనా వ్యాక్సిన్ కౌంట్డౌన్ మొదలైయిందని తెలుస్కతుంది. ఒకటి రెండు నెలల్లో అందుబాటులోకి వస్తుందా?ఇటీవలి పరిణామాలు చూస్తుంటే ఇది నిజమే అనిపిస్తోంది. పలు దిగ్గజ ఔషధ సంస్థలు పోటీపడి మరీ అత్యంత వేగంగా క్లినికల్...
టీమిండియా జరిమానా
సిడ్నీ వేదికగా జరిగిన తొలి వన్డేలో ఆతిథ్య ఆసీస్ జట్టు విజేతగా నిలిచింది. అయితే, ఈ మ్యాచ్ లో టీమిండియా జరిమానాకు గురైంది. కోహ్లీ సేన స్లో ఓవర్ రేట్ నమోదు చేసినట్టు...
ఏపీలో తగ్గిన కేసులు
కొన్ని నెలల కిందటితో పోలిస్తే ఇప్పుడు ఏపీలో కరోనా పరిస్థితుల్లో చాలా మార్పు వచ్చింది. గత వేసవిలో తీవ్ర ఆందోళనకర రీతిలో వెల్లడైన కొత్త కేసులు, ఇప్పుడు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. తాజాగా...
తిరుమలలో పెరుగుతున్న బస్సులు
చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన టీటీడీ పాలక మండలి ఇవాళ సమావేశైంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. తిరుమలలో పర్యావరణానికి ప్రాధాన్యత...
టీమిండియా తొలి ఓటమి
టీమిండియా ఓటమి చవిచూసింది. ఆస్ట్రేలియాతో సిడ్నీలో జరిగిన తొలి వన్డేలో కోహ్లీ సేన 66 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఆతిథ్య ఆస్ట్రేలియా విసిరిన 375 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 50...


















