ఏపీలో తగ్గిన కేసులు
కొన్ని నెలల కిందటితో పోలిస్తే ఇప్పుడు ఏపీలో కరోనా పరిస్థితుల్లో చాలా మార్పు వచ్చింది. గత వేసవిలో తీవ్ర ఆందోళనకర రీతిలో వెల్లడైన కొత్త కేసులు, ఇప్పుడు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. తాజాగా...
తిరుమలలో పెరుగుతున్న బస్సులు
చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన టీటీడీ పాలక మండలి ఇవాళ సమావేశైంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. తిరుమలలో పర్యావరణానికి ప్రాధాన్యత...
టీమిండియా తొలి ఓటమి
టీమిండియా ఓటమి చవిచూసింది. ఆస్ట్రేలియాతో సిడ్నీలో జరిగిన తొలి వన్డేలో కోహ్లీ సేన 66 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. ఆతిథ్య ఆస్ట్రేలియా విసిరిన 375 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 50...
మెడికవర్ ఆసుపత్రిలో అరుదైన చికిత్స
యాంకీలూజింగ్ స్పాండిలైటిస్ అనే అరుదైన వైకల్యం కలిగిన ఓ వ్యక్తి 15 ఏళ్ల తర్వాత తిన్నగా నిలబడగలిగేలా మెడికవర్ ఆసుపత్రి వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేశారు. మేరీ-స్ట్ర్ంపెల్ స్పాండిలైటిస్ అని కూడా పిలిచే...
వరద బాధిత వ్యాపారులకోసం ఎస్.బి.ఐ జనరల్ ముందడుగు
ఇండియాలో ప్రముఖ ఇన్స్యూరెన్స్ కంపెనీలలో ఒకటైన ఎస్.బి.ఐ జనరల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ, ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లోని వరదల కారణంగా నష్టపోయిన ప్రాంతాల సహాయం కోసం ముందుకొచ్చి ఒక అడుగు ముందుకేసింది.ఇటీవల...
హమ్మయ్య ..బలహీనపడిన నివర్ తుఫాన్
బంగాళాఖాతంలో ఏర్పడిన నివర్ తుఫాన్ బహినపడింది. తమిళనాడు - పుదుచ్చేరి మధ్య, బుధవారం రాత్రి 11:30 నంచి ఈ రోజు తెల్లవారుజామున 2:30 గంటల మధ్య తీరం దాటింది. అయితే ఆ తర్వాత...
అరుదైన రికార్డుకు చేరువలో కోహ్లీ!
భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగనున్న వన్డే సీరీస్ లో భాగంగా రేపు ఉదయం తొలి మ్యాచ్ సిడ్నీలో ప్రారంభం కానుంది. ఇదే వేదికపై రెండు వన్డేలు జరుగనుండగా, వన్డే సిరీస్ లో...
లక్ష్మీ విలాస్ బ్యాంక్ డిబిఎస్ బ్యాంక్ లో విలీనం
లక్ష్మీ విలాస్ బ్యాంక్ లిమిటెడ్ (ఎల్విబి) ని డిబిఎస్ బ్యాంక్ ఇండియా లిమిటెడ్ (డిబిఐఎల్) తో విలీనం చేసే పథకానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ...
లెజెండ్ మారడోనా ఇక లేరు
ఫుట్బాల్ దిగ్గజం డిగో మారడోనా కన్నుమూశారు. గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. మెదడులో రక్తం గడ్డకట్టడంతో ఇటీవలే ఆయన శస్త్రచికిత్స చేయించుకున్నారు. 1960 అక్టోబర్ 30న అర్జెంటీనాలో జన్మించిన మారడోనా.. 1986లో అర్జెంటీనాకు ఫిఫా...
ఐసీసీ కొత్త చైర్మన్ గా గ్రెగ్ బార్ క్లే ఎన్నిక
ఐసీసీకి కొత్త చైర్మన్ వచ్చారు. చైర్మన్ గా శశాంక్ మనోహర్ పదవీకాలం ముగిసిన నేపథ్యంలో నూతన చైర్మన్ కోసం ఎన్నిక జరిగింది. ఐసీసీ నిబంధనలను అనుసరించి మూడింట రెండొంతుల మెజారిటీ సాధించిన గ్రెగ్...




















