4కోట్ల వ్యాక్సిన్ డోసులు రెడీ
ఇప్పటికే తుది దశ ప్రయోగాల్లో ఉన్న కరోనా వ్యాక్సిన్ను సాధ్యమైనంత త్వరగా అందుబాటులోకి తెచ్చేందుకు టీకా తయారీ సంస్థలు కృషిచేస్తున్నాయి. ఇందులోభాగంగా ఇప్పటికే ఆస్ట్రాజెనెకా తయారుచేసిన ‘కోవిషీల్డ్’ వ్యాక్సిన్ 4కోట్ల డోసులను తయారుచేసి...
ఏపీ కరోనా అప్ డేట్: 1,728 కొత్త కేసులు, 9 మరణాలు
ఏపీలో గత 24 గంటల్లో 77,148 కరోనా పరీక్షలు నిర్వహించారు. 1,728 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 290 కొత్త కేసులు వచ్చాయి. అత్యల్పంగా కర్నూలు...
పబ్జీ మళ్ళీ వస్తుందా ?
చైనాతో నెలకొన్న విభేదాల నేపథ్యంలో ఆ దేశానికి చెందిన 116 యాప్స్ ను భారత్ నిషేధించిన సంగతి తెలిసిందే. వీటిలో ప్రముఖ గేమింగ్ యాప్ పబ్జీ కూడా ఉంది. అక్టోబర్ 30 నుంచి...
కరోనా వ్యాక్సిన్ పరిశోధనల కోసం రూ. 900కోట్లు
కరోనా వ్యాక్సిన్ పరిశోధనల గ్రాంటును కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. కేంద్ర బయోటెక్నాలజీ డిపార్ట్మెంట్కు కోసం రూ. 900కోట్ల నిధులను కేటాయించినట్లు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. అయితే, ప్రస్తుతం కేటాయించిన నిధుల్లో...
ఐపీఎల్ 2020 విజేతగా ముంబై
ఐపీఎల్ 2020 సీజన్ విజేతగా ముంబయి ఇండియన్స్ నిలిచింది. ఢిల్లీ క్యాపిటల్స్తో దుబాయ్ వేదికగా మంగళవారం రాత్రి జరిగిన ఫైనల్ మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో అలవోక ముంబై ఇండియన్స్ విజయం...
నవంబర్ 18న హైదరాబాద్ లో తపాలా పెన్షన్ అదాలత్
తపాలా పెన్షనర్స్ కి సంబంధించి ప్రజల ఫిర్యాదులను, సమస్యలను తెలుసుకొనేందుకు 2020 నవంబర్ 18న ఉదయం 11.00 గంటల కు హైదరాబాద్ లోని ఆబిడ్స్ లో గల డాక్ సదన్ లో ‘పెన్షన్ అదాలత్’ ను నిర్వహించనున్నట్లు అసిస్టె౦ట్ అకౌంట్స్ ఆఫీసర్ శ్రీ రజనీకాంత్ ఓ ప్రకటనలో తెలిపారు....
విరాట్ ని తీసేయాలి
13వ సీజన్లోనూ బెంగళూరు వైఫల్యం చెందడంతో ఆ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీని తీసేయాలని మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ అభిప్రాయపడ్డాడు. గతరాత్రి ఎలిమినేటర్ మ్యాచ్లో కోహ్లీసేన హైదరాబాద్ చేతిలో 6 వికెట్ల...
అంబేద్కర్ ఒపెన్ వర్షిటీ డిగ్రీ, పీ.జీ కోర్సులో ప్రవేశ గడువు పొడిగింపు
డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ (బీ.ఏ/బీ.కాం/బీ.ఎస్సీ), పీ.జీ (M.A, M.Com, M.Sc, M.B.A, BLISc, MLISc, పీ.జీ డిప్లొమా, పలు సర్టిఫికెట్) కోర్సుల్లో చేరడానికి చివరి తేది నవంబర్...
ఇంజనీరింగ్ విద్యపై టి-సాట్ ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు
టి-సాట్ నెట్వర్క్ ఛానళ్లు ఇంజనీరింగ్ విద్యార్థుల కోసం ఈ నెల ఐదవ తేదీ నుండి ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు ప్రసారం చేయనున్నాయని సీఈవో ఆర్.శైలేష్ రెడ్డి మంగళవారం విడుదల చేసిన పత్రిక...
భారతదేశంలో తర్వాత తరం వ్యవసాయ అభివృద్ధికి ఫ్లెక్స్ నెట్™ ని ప్రవేశపెట్టిన నెటాఫిమ్ ఇండియా
ప్రముఖస్మార్ట్ ఇరిగేషన్ పరిష్కారం అందించే నెటాఫిమ్ ఇండియా ప్లెక్స్ నెట్ ™ (FlexNet™) ప్రవేశపెట్టారు. ఇది భారతీయ వ్యవసాయదారులకు ఉపరితల మరియు భూమి లోపల డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్స్ కొరకు మెయిన్ లైన్ మరియు సబ్-మెయిన్ లైన్ పైపింగ్ కొరకు ఉపరితల మరియు భూమి...





















