ఇతర వార్తలు

Other-News

హమ్మయ్య ..బలహీనపడిన నివర్ తుఫాన్

బంగాళాఖాతంలో ఏర్పడిన నివర్ తుఫాన్ బహినపడింది. తమిళనాడు - పుదుచ్చేరి మధ్య, బుధవారం రాత్రి 11:30 నంచి ఈ రోజు తెల్లవారుజామున 2:30 గంటల మధ్య తీరం దాటింది. అయితే ఆ తర్వాత...

అరుదైన రికార్డుకు చేరువలో కోహ్లీ!

భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగనున్న వన్డే సీరీస్ లో భాగంగా రేపు ఉదయం తొలి మ్యాచ్ సిడ్నీలో ప్రారంభం కానుంది. ఇదే వేదికపై రెండు వన్డేలు జరుగనుండగా, వన్డే సిరీస్ లో...

ల‌క్ష్మీ విలాస్ బ్యాంక్‌ డిబిఎస్ బ్యాంక్ లో విలీనం

ల‌క్ష్మీ విలాస్ బ్యాంక్ లిమిటెడ్ (ఎల్‌విబి) ని డిబిఎస్ బ్యాంక్ ఇండియా లిమిటెడ్ (డిబిఐఎల్‌) తో విలీనం చేసే ప‌థ‌కానికి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న జరిగిన కేంద్ర మంత్రివ‌ర్గ...

లెజెండ్ మారడోనా ఇక లేరు

ఫుట్‌బాల్‌ దిగ్గజం డిగో మారడోనా కన్నుమూశారు. గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. మెదడులో రక్తం గడ్డకట్టడంతో ఇటీవలే ఆయన శస్త్రచికిత్స చేయించుకున్నారు. 1960 అక్టోబర్‌ 30న అర్జెంటీనాలో జన్మించిన మారడోనా.. 1986లో అర్జెంటీనాకు ఫిఫా...

ఐసీసీ కొత్త చైర్మన్ గా గ్రెగ్ బార్ క్లే ఎన్నిక

ఐసీసీకి కొత్త చైర్మన్ వచ్చారు. చైర్మన్ గా శశాంక్ మనోహర్ పదవీకాలం ముగిసిన నేపథ్యంలో నూతన చైర్మన్ కోసం ఎన్నిక జరిగింది. ఐసీసీ నిబంధనలను అనుసరించి మూడింట రెండొంతుల మెజారిటీ సాధించిన గ్రెగ్...

ప్రతి ఒక్కరికీ 2024 కల్లా కరోనా టీకా

దేశంలో ప్రతి ఒక్కరికీ 2024 కల్లా కరోనా వైరస్‌ నిరోధక టీకా అందుతుందని పుణెకి చెందిన ఫార్మా దిగ్గజం సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా సీఈఓ అదార్‌‌‌ పూనావాలా ఆశాభావం వ్యక్తం చేశారు....

ఏపీ పోలీస్ శాఖలో 6,500 పోస్టుల భర్తీ

ఏపీ పోలీస్ విభాగంలో మరోసారి కొలువుల జాతరకు తెరలేవనుంది. రాష్ట్ర పోలీసు శాఖలో ఉద్యోగాల భర్తీకి 2021 జనవరిలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు హోంమంత్రి మేకతోటి సుచరిత వెల్లడించారు. ఈ నోటిఫికేషన్ ద్వారా...

ముంబయిని ఆపడం కష్టం

ముంబయి జట్టు కొన్నేళ్ల పాటు ఇదే ఆటగాళ్లతో కొనసాగితే భవిష్యత్‌లోనూ ఓడించడం కష్టమని చెన్నై మాజీ బ్యాట్స్‌మన్‌ షేన్‌వాట్సన్‌ అభిప్రాయపడ్డాడు. తాజాగా దిల్లీని ఓడించిన ముంబయి 13వ సీజన్‌లోనూ విజేతగా నిలిచి ఐదోసారి...

4కోట్ల వ్యాక్సిన్‌ డోసులు రెడీ

 ఇప్పటికే తుది దశ ప్రయోగాల్లో ఉన్న కరోనా వ్యాక్సిన్‌ను సాధ్యమైనంత త్వరగా అందుబాటులోకి తెచ్చేందుకు టీకా తయారీ సంస్థలు కృషిచేస్తున్నాయి. ఇందులోభాగంగా ఇప్పటికే ఆస్ట్రాజెనెకా తయారుచేసిన ‘కోవిషీల్డ్‌’ వ్యాక్సిన్‌ 4కోట్ల డోసులను తయారుచేసి...

ఏపీ కరోనా అప్ డేట్: 1,728 కొత్త కేసులు, 9 మరణాలు

ఏపీలో గత 24 గంటల్లో 77,148 కరోనా పరీక్షలు నిర్వహించారు. 1,728 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 290 కొత్త కేసులు వచ్చాయి. అత్యల్పంగా కర్నూలు...

Latest News