ఇతర వార్తలు

Other-News

అంబేద్కర్ ఒపెన్ వర్షిటీ డిగ్రీ, పీ.జీ కోర్సులో ప్రవేశ గడువు పొడిగింపు

డా. బి. ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ (బీ.ఏ/బీ.కాం/బీ.ఎస్సీ), పీ.జీ (M.A, M.Com, M.Sc, M.B.A, BLISc, MLISc, పీ.జీ డిప్లొమా, పలు సర్టిఫికెట్) కోర్సుల్లో చేరడానికి చివరి తేది నవంబర్...

ఇంజనీరింగ్ విద్యపై టి-సాట్ ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు

టి-సాట్ నెట్వర్క్ ఛానళ్లు ఇంజనీరింగ్ విద్యార్థుల కోసం ఈ నెల ఐదవ తేదీ నుండి ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు ప్రసారం చేయనున్నాయని సీఈవో ఆర్.శైలేష్ రెడ్డి మంగళవారం విడుదల చేసిన పత్రిక...

భారతదేశంలో తర్వాత తరం వ్యవసాయ అభివృద్ధికి ఫ్లెక్స్ నెట్™ ని ప్రవేశపెట్టిన నెటాఫిమ్ ఇండియా

ప్రముఖస్మార్ట్ ఇరిగేషన్ పరిష్కారం అందించే నెటాఫిమ్ ఇండియా  ప్లెక్స్ నెట్ ™ (FlexNet™) ప్రవేశపెట్టారు. ఇది భారతీయ వ్యవసాయదారులకు  ఉపరితల మరియు భూమి లోపల డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్స్ కొరకు మెయిన్ లైన్ మరియు సబ్-మెయిన్ లైన్  పైపింగ్ కొరకు ఉపరితల మరియు భూమి...

క్రిస్ గేల్ .. జస్ట్ మిస్ .. కానీ 1000 సిక్సులు

క్రిస్ గేల్ ఐపీఎల్ లో తన ఫామ్ కొనసాగిస్తున్నాడు. ఇవాళ రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్ లో విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన గేల్ కేవలం 63 బంతుల్లో 99 పరుగులు చేశాడు. మరొక్క...

పంజాబ్ వరుస విజయాలకు బ్రేక్

  కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌కు రాజస్థాన్ రాయల్స్ షాకిచ్చింది. 186 పరుగుల విజయ లక్ష్యాన్ని మరో 15 బంతులు మిగిలి ఉండగానే మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. పంజాబ్ ప్లే ఆఫ్స్...

టర్కీ, గ్రీస్ దేశాల్లో భారీ భూకంపం..

టర్కీ, గ్రీస్ దేశాలను నిన్న భారీ భూకంపం వణికించింది. రిక్టర్ స్కేలుపై 7.0గా దీని తీవ్రత నమోదైంది. భూకంపం ధాటికి టర్కీలో స్వల్పంగా సునామీ వచ్చింది. రాకాసి అలలు తీర ప్రాంతాలను ముంచెత్తాయి....

పెళ్లి కోసం మతం మారడం సరికాదు

మతాంతర వివాహం చేసుకున్న తమకు కుటుంబ సభ్యుల నుంచి హాని ఉందని, రక్షణ కల్పించాలంటూ ఓ జంట దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను తోసిపుచ్చిన అలాహాబాద్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పెళ్లి...

ఇదీ తెలంగాణ కరోనా లెక్క

తెలంగాణ‌ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన కరోనా కేసుల వివరాల ప్ర‌కారం.. రాష్ట్రంలో గత 24 గంటల్లో కొత్తగా 1,445 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో ఆరుగురు...

నేవీ అమ్ముల పొదిలో మరో క్షిపణి

భారత నౌకాదళ అమ్ములపొదిలో మరో విధ్వంసక క్షిపణి చేరింది. తూర్పు నౌకాదళ పరిధిలోని బంగాళాఖాతంలో యుద్ధనౌక ‘ఐఎన్ఎస్ కోరా’ నుంచి జరిపిన నౌకా విధ్వంస క్షిపణి  పరీక్ష విజయవంతమైనట్టు నావికాదళం ట్విట్టర్ ద్వారా...

కరోనాతో ఇప్పటి వరకూ ఎంత మంది చనిపోయారు ?

కరోనా కేసులపై కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం బులిటెన్ విడుదల చేసింది. గత 24 గంటల్లో 48,268 మందికి కరోనా నిర్ధారణ అయిందని  పేర్కొంది. అదే సమయంలో...

Latest News