ఇతర వార్తలు

Other-News

క్రికెటర్ భార్యకి కోర్టు భద్రత

విభేదాల కారణంగా భర్తకు దూరంగా ఉంటున్న భారత క్రికెటర్‌ మహమ్మద్‌ షమీ భార్యకు భద్రత కల్పించాలని కోల్‌కతా హైకోర్టు పోలీసులను ఆదేశించింది. బెదిరింపులు వస్తున్న నేపథ్యంలో హాసిన్‌ జహాన్‌కు భద్రత కల్పించాలని కోరింది....

కోహ్లీతో మోడీ ఫిట్ నెస్ పాఠాలు

భారతీయులంతా ఫిట్‌గా ఉండి దృఢ భారతదేశం ఏర్పాటు లక్ష్యంగా గతేడాది ప్రధాని మోదీ పిలుపునిచ్చిన దృఢ భారత్‌ ఉద్యమం గురువారంతో ఏడాది పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ పలువురు ప్రముఖులు,...

క్రికెటర్‌ డీన్‌జోన్స్‌ కన్నుమూత

క్రికెట్ ప్రపంచంలో విషాదం నెలకొంది. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డీన్‌జోన్స్‌ గుండెపోటుతో గురువారం కన్నుమూశారు. యూఏఈలో జరుగుతున్న ఐపీఎల్‌ 2020 లీగ్‌లో స్టార్‌స్పోర్స్‌ తరుపున ఆయన వ్యాఖ్యతగా కొనసాగుతున్నారు. అందుకోసం ఆయన ప్రస్తుతం...

దిగిన బంగారం

బంగారం, వెండి ధరలు మళ్లీ తగ్గాయి. 10 గ్రాముల మేలిమి బంగారం ధర దిల్లీలో బుధవారం రూ.614 తగ్గి రూ.50,750కు చేరింది. గత సెషన్‌లో బంగారం 10 గ్రాముల ధర 51,364గా ఉంది....

ధోని సేన ఓటమి

ఐపీఎల్‌-13లో  సీఎస్‌కే కి తొలి అపజయం ఎదురైయింది. రాజస్తాన్‌ నిర్దేశించిన 217 పరుగుల టార్గెట్‌లో సీఎస్‌కే 200 పరుగులు వరకూ వచ్చి ఆగిపోయింది. ఫలితంగా రాజస్తాన్‌ రాయల్స్‌ 16 పరుగుల తేడాతో విజయం...

విజయంతో మొదలుపెట్టిన విరాట్ సేన

 రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు ఐపీఎల్‌లో శుభారంభం చేసింది. తన తొలి మ్యాచ్‌లో సోమవారం 10 పరుగుల తేడాతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌పై గెలిచింది. డివిలియర్స్‌ (51 ), దేవ్‌దత్‌ పడిక్కల్‌ (56 ) మెరవడంతో...

24గంటల్లో లక్ష మంది రికవరీ !

భారత్‌లో కరోనా నుండి కోలుకుంటున్న వారిసంఖ్య గణనీయంగా పెరుగుతోంది. గత మూడు రోజులుగా నిత్యం 90వేలకుపైగా బాధితులు కోలుకొని డిశ్చార్జి అవుతున్నారు. అయితే నిన్న ఒక్కరోజే రికార్డుస్థాయిలో లక్ష మంది కోలుకున్నట్లు...

‘కొవిషీల్డ్‌’ వ్యాక్సిన్‌ మూడోదశ క్లినికల్‌ ట్రయల్స్‌

ఆక్స్‌ఫర్డ్‌ అభివృద్ధి చేస్తున్న ‘కొవిషీల్డ్‌’ వ్యాక్సిన్‌ మూడోదశ క్లినికల్‌ ట్రయల్స్‌  భారత్‌లో ప్రారంభమయ్యాయి. పుణెలోని ససూన్‌ జనరల్‌ ఆస్పత్రిలో ప్రయోగ పరీక్ష చేపట్టినట్లు ఆసుపత్రి వైద్యులు డాక్టర్‌ మురళీధరన్‌ తంబే తెలిపారు. ఆస్ట్రాజెనెకా...

అల్ ది బెస్ట్ .. హైదరాబాద్‌

కరోనా పరిస్థితుల కారణంగా యూఏఈలో జరుగుతున్న మెగా క్రికెట్‌ లీగ్‌లో డేవిడ్‌ వార్నర్‌ నేతృత్వంలోని హైదరాబాద్‌ జట్టుకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. సోమవారం కోహ్లీసేనతో తొలి మ్యాచ్‌లో ఢీకొనబోతున్న సందర్భంగా పలువురు తెలుగు సెలబ్రిటీలు...

టాస్ గెలిచి బోని చేసిన ధోని

 ఐపీఎల్‌-13వ సీజన్‌ మొదలైయింది.  ఈ సీజన్‌ తొలి మ్యాచ్‌లో భాగంగా ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో చెన్నై సూపర్‌కింగ్స్‌ టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. నాలుగుసార్లు చాంపియన్‌ ముంబైతో మూడుసార్లు చాంపియన్‌గా నిలిచిన...

Latest News