నిండుకుండలా మారిన పులిచింతల ప్రాజెక్టు
ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో పులిచింతల ప్రాజెక్టు నిండుకుండలా మారింది. 47వేల క్యూసెక్కులకు పైగా నీరు వస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. జలాశయం 3 గేట్లు ఎత్తి 63 వేల 700...
ఒక్క ఊరపిచ్చుక కోసం 45 రోజులుగా కరెంటుకు దూరంగా… గ్రామస్తులపై ప్రశంసల జల్లు
ఒకప్పుడు ఊర పిచ్చుకలు ఇళ్ల మధ్యనే జీవనం సాగించేవి. పల్లెల్లో బయటకొస్తే వందల్లో కనిపించేవి. ఎప్పుడైతే సాగులో పురుగు మందుల వాడకం మొదలైందో అప్పట్నుంచి ఊర పిచ్చుకల పతనం ప్రారంభమైంది. పురుగు మందుల...
వైద్యరంగంలో ముగ్గురికి నోబెల్ పురస్కారం
వైద్య రంగంలో 2020 సంవత్సరానికి గాను ప్రఖ్యాత నోబెల్ పురస్కారం ఇద్దరు అమెరికన్ సైంటిస్టులు, ఒక బ్రిటీష్ శాస్త్రవేత్తను వరించింది. అమెరికాకు చెందిన జె.హార్వే, చార్లెస్ ఎం.రైజ్, బ్రిటీష్కు చెందిన హైకేల్ హోటాన్లను...
కేకేఆర్ ని మట్టి కరిపించిన ఢిల్లీ క్యాపిటల్స్
ఢిల్లీ క్యాపిటల్స్-కోల్కతా నైట్రైడర్స్ల మధ్య జరిగిన మ్యాచ్ పరుగుల మోతకు వేదికయ్యింది. ఈ ఉత్కంఠ భరితమైన పోరులో చివరకు ఢిల్లీ క్యాపిటల్స్ 18 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో...
టాప్ లో కోహ్లీసేన
విరాట్ కోహ్లీ (72 ) కళాత్మక ఇన్నింగ్స్కు దేవదత్ పడిక్కల్ (63 దూకుడు తోడవ్వడంతో బెంగళూరు ఖాతాలో మరో విజయం నమోదైంది. ఈ రోజు మ్యాచ్లో రాజస్థాన్పై కోహ్లీసేన ఎనిమిది వికెట్ల తేడాతో...
క్రికెటర్ భార్యకి కోర్టు భద్రత
విభేదాల కారణంగా భర్తకు దూరంగా ఉంటున్న భారత క్రికెటర్ మహమ్మద్ షమీ భార్యకు భద్రత కల్పించాలని కోల్కతా హైకోర్టు పోలీసులను ఆదేశించింది. బెదిరింపులు వస్తున్న నేపథ్యంలో హాసిన్ జహాన్కు భద్రత కల్పించాలని కోరింది....
కోహ్లీతో మోడీ ఫిట్ నెస్ పాఠాలు
భారతీయులంతా ఫిట్గా ఉండి దృఢ భారతదేశం ఏర్పాటు లక్ష్యంగా గతేడాది ప్రధాని మోదీ పిలుపునిచ్చిన దృఢ భారత్ ఉద్యమం గురువారంతో ఏడాది పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ పలువురు ప్రముఖులు,...
క్రికెటర్ డీన్జోన్స్ కన్నుమూత
క్రికెట్ ప్రపంచంలో విషాదం నెలకొంది. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ డీన్జోన్స్ గుండెపోటుతో గురువారం కన్నుమూశారు. యూఏఈలో జరుగుతున్న ఐపీఎల్ 2020 లీగ్లో స్టార్స్పోర్స్ తరుపున ఆయన వ్యాఖ్యతగా కొనసాగుతున్నారు. అందుకోసం ఆయన ప్రస్తుతం...
దిగిన బంగారం
బంగారం, వెండి ధరలు మళ్లీ తగ్గాయి. 10 గ్రాముల మేలిమి బంగారం ధర దిల్లీలో బుధవారం రూ.614 తగ్గి రూ.50,750కు చేరింది. గత సెషన్లో బంగారం 10 గ్రాముల ధర 51,364గా ఉంది....
ధోని సేన ఓటమి
ఐపీఎల్-13లో సీఎస్కే కి తొలి అపజయం ఎదురైయింది. రాజస్తాన్ నిర్దేశించిన 217 పరుగుల టార్గెట్లో సీఎస్కే 200 పరుగులు వరకూ వచ్చి ఆగిపోయింది. ఫలితంగా రాజస్తాన్ రాయల్స్ 16 పరుగుల తేడాతో విజయం...





















