తెలంగాణలో ఇవాళ ఐదు కరోనా మరణాలు
తెలంగాణలో ఇవాళ మరో 38 మంది కరోనా బారిన పడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. జీహెచ్ఎంసీ పరిధిలో 26 కేసులు నమోదు కాగా.. రంగారెడ్డి జిల్లాలో 2 కేసులు నమోదయ్యాయి.మరో 10...
రైల్వే స్టేషన్లలోనూ టికెట్ బుకింగ్స్
రైల్వే టికెట్ల బుకింగ్కు సంబంధించి దేశవ్యాప్తంగా 1.7 లక్షల కామన్ సర్వీస్ సెంటర్లు శుక్రవారం నుంచి తెరుచుకోనున్నాయని రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు.కంప్యూటర్, ఇంటర్నెట్ అందుబాటులోకి లేని వారికి...
మళ్ళీ భయపడ్డ విశాఖ వాసులు
విశాఖ లో వెలువడిన దట్టమైన పొగలు విశాఖ వాసులను మరోసారి భయభ్రాంతులకు గురిచేశాయి. మల్కాపురంలోని హెచ్పీసీఎల్ రిఫైనరీ గొట్టాల నుంచి ఒక్కసారిగా పొగలు రావడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు.విశాఖ మల్కాపురం పారిశ్రామిక ప్రాంతంలో...
ఎంఫాన్ ధాటికి 84 మంది బలి
బంగాళాఖాతంలో అల్పపీడనంగా ఏర్పడి, ఆపై క్రమంగా బలపడుతూ పెను తుపానుగా మారిన ఎంఫాన్ పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపింది. దశాబ్దకాలం తర్వాత బెంగాల్ పై అత్యధిక ప్రభావం చూపిన...
స్విగ్గీ, జొమాటో .. ఇక మందు
ఫుడ్ డెలివరీ సంస్థలు స్విగ్గీ, జొమాటో .. ఇప్పటి వరకు ఆహారాన్ని మాత్రమే అందించిన ఈ సంస్థలు తాజాగా ఆల్కహాల్ ను కూడా అందించేందుకు సిద్ధమయ్యాయి. లాక్ డౌన్ నిబంధనల నేపథ్యంలో...
ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ వ్యాక్సిన్ ఫెయిల్
కరోనా మహమ్మారిని సమర్థంగా నిలువరించే వ్యాక్సిన్ కోసం యావత్ ప్రపంచం ఎదురుచూస్తున్నవేళ విఖ్యాత ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ పరిశోధకులు ముందంజ వేస్తున్నట్టే కనిపించారు. ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ సహా ఏడెనిమిది వ్యాక్సిన్ల పనితీరు...
హోటల్స్ యజమానులు ఇబ్బందులు అన్ని ఇన్ని కావు
కరోనా దెబ్బ అన్ని రంగాల వారిని రోడ్డున పడేసింది. కరోనా కట్టడిలో భాగంగా కేంద్రం లాక్ డౌన్ ను విధించింది. 60 రోజుల వరకు పూర్తిగా లాక్ డౌన్ చేసిన కేంద్రం ..ప్రస్తుతం...
కరోనాతో ఎమ్మెల్యే మృతి
పాకిస్థాన్లోని అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే షహీన్ రజా (65) కరోనా వైరస్ బారినపడి మరణించారు. పంజాబ్ నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న రజా లాహోర్లో కరోనాతో పోరాడుతూ మరణించినట్టు మాయో ఆసుపత్రి...
పెను తుపానుగా ఎంఫాన్
ఎంఫాన్ తుపాను ఒడిశా, పశ్చిమబెంగాల్ పై విరుచుకుపడింది. బంగ్లాదేశ్ ను అతలాకుతలం చేస్తోంది. 1999 తర్వాత ఒడిశా ఎదుర్కొన్న పెను తుపాను ఇదే కావడం గమనార్హం. ఎంఫాన్ తుపాను ప్రభావానికి ఒకానొక సమయంలో...
దేశంలో పెరుగుతున్న కేసులు.. ఒకేరోజు 5611
దేశంలో కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి అంతకంతకూ పెరుగుతూనే ఉంది. గడచిన 24గంటల్లో దేశవ్యాప్తంగా అత్యధికంగా 5611 పాజిటివ్ కేసులు, 140మరణాలు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య...



















