ఇతర వార్తలు

Other-News

మహారాష్ట్రలో పోలీసులకు భయపెడుతున్న కరోనా

భారత్‌ కరోనా వైరస్‌ మహమ్మారి ఉగ్రరూపం దాలుస్తోంది. గత మూడురోజులుగా ప్రతిరోజు దేశవ్యాప్తంగా 6వేలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. అయితే, మహమ్మారి విజృంభణ సమయంలోనూ విధులు నిర్వర్తిస్తున్న పోలీసులు కొవిడ్‌-19...

కరోనా వ్యాక్సిన్ పై అనుమానాలు

కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ కోసం ప్రపంచవ్యాప్తంగా చాలా సంస్థలు పోటీపడుతున్నాయి. ఈ విషయంలో ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ అన్నింటికంటే ముందున్నట్లు తాజాగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కరోనా వైరస్‌ కట్టడి కోసం రూపొందించిన...

దేశంలో కరోనా ఉగ్రరూపం.. మరింతగా

భారత్‌ కరోనా వైరస్‌ మహమ్మారి ఉగ్రరూపం దాలుస్తోంది. గత మూడురోజులుగా ప్రతిరోజు దేశవ్యాప్తంగా 6వేలకు పైగా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నాయి. గడచిన 24గంటల్లో అత్యధికంగా 6767పాజిటివ్‌ కేసులు నిర్ధారణ...

సిక్కిలో తొలి కేసు

ఇప్పటివరకు ఒక్క కరోనా కేసు కూడా లేకుండా నెట్టుకొచ్చిన సిక్కిం ఇవాళ మొట్టమొదటి కరోనా పాజిటివ్ కేసు నమోదు చేసింది. ఇటీవలే ఢిల్లీ నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది....

తెలంగాణలో కొత్తగా 52 కేసులు

తెలంగాణలో కరోనా మహమ్మారి విజృంభణకు ఇప్పట్లో అడ్డుకట్ట పడేలా కనిపించడంలేదు. నేడు 52 కొత్త కేసులు నమోదు కావడంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,813కి చేరింది. కొత్త కేసుల్లో 33...

తెలంగాణలో ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

కరోనాతో విధించిన లాక్‌డౌన్‌ నేపథ్యంలో తెలంగాణలో జరగాల్సిన వివిధ ప్రవేశ పరీక్షలు వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా ఈ ప్రవేశ పరీక్షల షెడ్యూల్‌ విడుదలైంది. జులై 6 నుంచి 9...

ఇవాంక మనసు దోచిన బీహార్ అమ్మాయి

బీహార్ బాలిక జ్యోతి సాహ‌సానికి అమెరికా బ్యూటీ ఫిదా అయింది. లాక్‌డౌన్‌లో హ‌ర్యానాలోని గుర్‌గ్రాం నుంచి బిహార్‌లోని దుర్భంగా జిల్లాకు సైకిల్‌పై తండ్రిని కూర్చో పెట్టుకుని 1200 ప్ర‌యాణించిన 15 ఏళ్ల...

అయేజా ఖాన్‌ చనిపోలేదు

పాకిస్థాన్‌లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. జనావాసాల మధ్య కూలిపోవడంతో విమానంలో ఉన్న 99మందితో సహా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ విమాన ప్రమాదంలో...

తెలంగాణలో మళ్ళీ పెరిగిన కేసులు

తెలంగాణలో కరోనా బారినపడుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. రాష్ట్రంలో ఇవాళ ఒక్కరోజే 62 మంది కరోనా బారిన పడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. జీహెచ్ఎంసీ పరిధిలో 42 కేసులు, రంగారెడ్డి...

పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల

కరోనా వైరస్‌ కారణంగా వాయిదా పడ్డ పదో తరగతి పరీక్షలను నిర్వహించేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధమైంది. తెలంగాణలో కరోనా కారణంగా వాయిదా పడిన పదో తరగతి పరీక్షలు జూన్‌ 8న నిర్వహించనున్నట్లు...

Latest News