Telangana Elections 2023 : తెలంగాణలో ముగిసిన పోలింగ్.. ఎగ్జిట్ పోల్స్ లెక్క ఇదే..
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు చెదురుముదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిశాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. 5 గంటల లోపు క్యూలో నిలబడిన...
Telangana Elections 2023 : పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టిన సినీ తారలు..
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఓటు హక్కును వినియోగించేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు క్యూ కట్టారు. సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు సైతం క్యూ లైన్లో నిలబడి తమ ఓటు...
Telangana Elections 2023 : క్యూలో నిలబడి ఓటు వేసిన అల్లుఅర్జున్, ఎన్టీఆర్
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఈ పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. అయితే సమస్యాత్మక ప్రాంతాల్లో మాత్రం 4 గంటలకే ముగియనుంది. ఇక...
Telangana Elections 2023 : తెలంగాణాలో ప్రశాంతంగా పోలింగ్..
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఈ పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. అయితే సమస్యాత్మక ప్రాంతాల్లో మాత్రం 4 గంటలకే ముగియనుంది. ఇక...
టిఆర్ఎస్ లో చేరబోతున్న బండారు విజయలక్ష్మి !
గత కొంతకాలంగా ముషీరాబాద్ బిజెపి సీటు మీద ఆశలు పెట్టుకున్న బండారు దత్తాత్రేయ కుమార్తె బండారు విజయలక్ష్మి ఆ సీటును పూసల రాజుకు బిజెపి కేటాయించడంతో ఆగ్రహంగా ఉన్నారు.. ఇదే అదునుగా అధికార...
లక్ష్మీ బ్యారేజీ పిల్లర్ కుంగినా.. చెక్కుచెదరని కాళేశ్వరం ప్రాజెక్టు..!
తెలంగాణలో అత్యంత ప్రతిష్టాత్మకంగా కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ను నిర్మించారు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. ఈ కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో భాగంగా, జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలంలోని...
యువతిపై జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ మాజీ ఛైర్మన్ లైంగిక దాడి
హైదరాబాద్ జూబ్లీహిల్స్ పరిధిలో ఇంట్లో పని చేసే యువతిపై ఇంటి యజమాని లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆమె బాత్రూంలో స్నానం చేస్తుండగా.. సీక్రెట్గా ఫోటోలు, వీడియోలు తీసి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం...
ఐటీ ఎగుమతుల్లో తెలంగాణ రికార్డు
ఐటీ ఎగుమతుల్లో తెలంగాణ తన రికార్డును సొంతం చేసుకుంది. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఐటీ ఎగుమతులను పెంచడంలో తెలంగాణ మంచి పనితీరును కొనసాగిస్తోంది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ నుంచి ఐటీ ఎగుమతులు...
ఒక్క సీసా అమ్మకుండా రూ.2,639 కోట్లు సంపాదించిన తెలంగాణ ఎక్సైజ్
తెలంగాణ ప్రభుత్వానికి చెందిన ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఒక్క మద్యం బాటిల్ కూడా విక్రయించకుండా రూ.2,639 కోట్లు ఆర్జించింది. రాష్ట్ర ప్రభుత్వం మద్యం దుకాణాల కేటాయింపు కోసం దరఖాస్తు రుసుం ద్వారా...
ప్రజా గాయకుడు గద్దర్ ఇకలేరు !
ప్రజా గాయకుడు, ప్రజా యుద్ధనౌక ప్రజా గాయకుడు గద్దర్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో హైదరాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన తాజాగా తుదిశ్వాస విడిచారు. గద్దర్ చనిపోయినట్లు ఆయన కుమారుడు...





















