ప్రముఖ మొబైల్ సంస్థ హువావే నుండి మైమాంగ్ 7 పేరిట సరికొత్త మొబైల్ విడుదల కాబోతుంది. సెప్టెంబర్ 12 ఈ మొబైల్ భారత మార్కెట్లోకి విడుదల చేయబోతున్నట్లు సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. ఇక దీని ధర వచ్చేసి రూ.35,560 గా నిర్ణయించారు.
ఈ ఫోన్ ఫీచర్ల ఫై ఓ లుక్ వేస్తే..
* 6.3 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లే
* 2340 x 1080 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
* ఆక్టాకోర్ కైరిన్ 710 ప్రాసెసర్, 4/6 జీబీ ర్యామ్
* 64 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 8.1 ఓరియో
* డ్యుయల్ సిమ్, 20, 2 మెగాపిక్సల్ డ్యుయల్ బ్యాక్ కెమెరాలు
* 24, 2 మెగాపిక్సల్ డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు
* ఫింగర్ ప్రింట్ సెన్సార్, డ్యుయల్ 4జీ వీవోఎల్టీఈ
* డ్యుయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ 4.2 ఎల్ఈ
* 3650 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ చార్జింగ్.