జనసేనకి క్రాస్ ఓటింగ్ జరిగిందా.?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో జనసేనకి క్రాస్ ఓటింగ్ జరిగిందా అనేదాని ఫై అందరూ మాట్లాడుకుంటున్నారు. అయితే శాసన సభ ఓట్ల కన్నా..ఎంపీ ఓట్లు తమ అభ్యర్థులకు ఎక్కువగా పడ్డాయని జనసేన అభ్యర్థులు చెపుతున్నారు. అసెంబ్లి బరిలో నిలుచున్న వారికీ పెద్దగా ఓట్లు పడలేదట..జనసేన కన్నా వైస్సార్సీపీ పార్టీ కి ఎక్కువ ఓట్లు పడ్డాయని..కొన్ని చోట్ల తెలుగుదేశం పార్టీ కి పడ్డాయని..మరికొన్ని చోట్ల మూడు పార్టీలకు సమాన ఓట్లు పడ్డాయని చెపుతున్నారు. అయితే ఎంపీ దగ్గరికి వచ్చేసరికి మిగతా పార్టీల కన్నా జనసేన అభ్యర్థులకే ఎక్కువ ఓట్లు పడ్డాయని చెపుతున్నారు. కొన్ని చోట్ల క్రాస్ ఓట్లు పడ్డాయని గట్టిగా చెపుతున్నారు.

ఇది Journlist Sai గారి వీడియో కి సంక్షిప్త అక్షర పాఠం, ఆయన మాటల్లో వినటానికి ఈ క్రిందివీడియో ని క్లిక్ చెయ్యండి.