జగన్ వస్తే బాబు మాట్లాడతారట …

అధికారం కోసం చంద్రబాబు ఏ పనైనా చేస్తాడు..బద్ద శత్రువులను సైతం కలుపుకొని వెళ్తాడు..అలాగే మిత్రులను సైతం దూరం పెడతాడు..తాజాగా అలాంటి పరిమాణమే చోటు చేసుకోవడం ఇప్పుడు అందర్నీ షాక్ లో పడేస్తుంది. ఏపీ కి ప్రత్యేక హోదా కోసం వైస్సార్సీపీ తోనైనా కలిసి పోరాడతాం అని చెప్పడం ఇప్పుడు చర్చగా మారింది. తమ అవసరం కోసం ఇతర పార్టీ లు , వ్యతిరేక పార్టీ లతో కలుస్తారు..అదే అవసరం లేకపోతే వారి దగ్గరికి కాదు కదా కనీసం ఆ పార్టీల పేరు కూడా ఎత్తావా అని అంత మాట్లాడుకుంటున్నారు.

వాస్తవానికి ప్రత్యేక హోదా కోసం మొదటాగా వైస్సార్సీపీ పార్టీ పోరాటడం చేసింది..అప్పుడు తెలుగుదేశం కలవలేదు..ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ , జనసేన , వామ పక్షాలు ఇలా అన్ని పార్టీ లు హోదా కోసం పోరాటడం చేసినప్పుడు వారితో కలవలేదు..పోరాటం చేస్తున్న వారిపై కేసులు పెట్టడం , వారి దీక్షలు భగ్నం చేయడం వంటివి చేసిన బాబు..ఇప్పుడు తన అవసరం కోసం ఆయా పార్టీలతో కలిసి పోరాటడం చేద్దాం అని చెప్పడం ఎంత వరకు సమంజసం అని ప్రజలు మాట్లాడుకుంటున్నారు.ఇది అసలైన బాబు రాజకీయ కోణం అంటూ చెప్పుకుంటున్నారు.

ఇది Journlist Sai గారి వీడియో కి సంక్షిప్త అక్షర పాఠం, ఆయన మాటల్లో వినటానికి ఈ క్రిందివీడియో ని క్లిక్ చెయ్యండి.