జ‌న‌సేన‌కి 85 నుంచి 125 అంటున్న జేడీ..

సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ విశాఖపట్నం లోక్‌సభ నుంచి జనసేన తరుపున పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఆయన సరికొత్త ప్రచారానికి శ్రీకారం చుట్టగా..తాజాగా ఈ ఎన్నికల్లో జనసేన 85 నుండి 125 స్థానాలు గెలిచి తీరుతుందని లెక్కలు చెపుతున్నాడు. ఈ లెక్కల ఫై రాజకీయ విశ్లేషకులు మరోలా మాట్లాడుతున్నారు. అక్రమ ఆస్తుల విషయంలో సంచలన కేసులు దర్యాఫు చేసి జేడీ ఎంతో గుర్తింపు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా జగన్ అక్రమ ఆస్తుల కేసు తో జేడీ బాగా పాపులర్ అయ్యాడు. అక్రమ ఆస్తుల కేసుల లెక్కలు చెప్పిన జేడీ..తాజాగా రాజకీయ లెక్కలు చెప్పడం తో..ఆ లెక్కలు..ఈ లెక్కలు ఒకటి కావు..అని రాజకీయ విశ్లేషకులు చెపుతున్నారు. వారు ఇంకెలా మాట్లాడుతున్నారో మీరే వినండి.