మంగ‌ళ‌గిరిలో ప‌వ‌న్‌, భీమ‌వ‌రం గాజువాక‌లో బాబు

ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో అన్ని పార్టీలు సవాల్ విసురుతున్నారు. వైసీపీ తెలుగుదేశం..జనసేన పార్టీలపై సవాల్ విసురుతూ ఉంటె..తెలుగుదేశం…జనసేన పార్టీ లు వైస్సార్సీపీ పార్టీ ఫై సవాల్ లు విసురుస్తున్నారు.. తాజాగా వైసీపీ లోకేష్ పోటీ చేస్తున్న మంగళగిరి లో జనసేన నేత పవన్ కళ్యాణ్ పర్యటిస్తాడా..ఆ దమ్ము ఉందా అని ప్రశ్నించింది.

అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు పవన్ పోటీ చేస్తున్న గాజువాక..భీమవరం లో పవన్ ఊసు ఎందుకు ఎత్తలేదని ప్రశ్నించాడు జగన్..పవన్ – చంద్రబాబు మధ్య సంధి కుదిరింది కాబట్టే ఒకరి స్థానాల్లో మరొకరి పర్యటన చేయడం లేదని..ఒకవేళ చేసిన వారి గురించి మాట్లాడడం లేదని వైసీపీ అంటుంది. మరి దీనిపై రాజకీయ విశ్లేషకులు ఏమంటున్నారో మీరే చూడండి.