కాలు జారిన మహేష్ హీరోయిన్…

kriti-sanon-accidentమహేష్ బాబు సరసన 1 నేనొక్కడినే చిత్రం లో జోడి కట్టిన కృతి సనన్ కాలు జారింది..కాలు జారడం అంటే మీరు అనుకునే జారడం కాదు గోడ మీది నుండి కాలు జారి కిందపడిపోయింది..ప్రస్తుతం ఇమె సుశాంత్ సింగ్ రాజ్ పుత్ సరసన ”రాబ్తా ” చిత్రంలో నటిస్తోంది .

హంగేరి రాజధాని బుడా పేస్ట్ లో ఈ చిత్ర షూటింగ్ జరుగుతోంది. ఓ పెద్ద కోట గోడ పై కృతి సనన్ పరుగెత్తే సన్నివేశం చిత్రికరిస్తుండగా స్లిప్ అయి కృతి గోడ మీది నుండి కిందకు పడిపోవడం తో కాలు బెనికింది..దీంతో రెండు రోజు రెస్ట్ తీసుకోవాలని డాక్టర్స్ సూచించారట..