‘పవర్’ లెటెస్ట్ ట్రైలర్

pawer-latest-trailer
మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న చిత్రం ‘పవర్’. బాబి దర్శకుడు. సెప్టెంబ‌రు 5న ‘ప‌వ‌ర్’ ప్రేక్షకుల ముందుకు రానుంది. హ‌న్సిక‌, రెజీనా క‌థానాయిక‌లు. తాజాగా, పవర్ లెటెస్ట్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. గత ట్రైలర్స్ మాదిరిగానే తాజా ట్రైలర్ పవర్ ఫుల్ గా వుంది. “ట్యాబ్ లెట్ అయినా.. బుల్లెట్ అయినా టైమ్ కి ఇవ్వకపోతే.. రోగం తగ్గదు” అనే పవర్ ఫుల్ డైలాగ్ ను వదిలాడు మాస్ మహారాజా. ఈ చిత్రానికి సంగీతం థమన్. రాక్ లైన్ వెంకటేష్ నిర్మాత.

పవర్ తాజా ట్రైలర్ పై మీరు ఓ లుక్కేయండీ..