ఐసీసీ అండర్-19 ప్రపంచకప్ వైస్ కెప్టెన్గా తెలుగు తేజం
ఐసీసీ అండర్-19 ప్రపంచకప్లో పాల్గొనే భారత యువ జట్టుకు గుంటూరు కుర్రాడు షేక్ రషీద్ వైస్ కెప్టెన్గా నియమితుడయ్యాడు. వచ్చే ఏడాది జనవరి 14 నుంచి ఫిబ్రవరి 5 వరకు వెస్టిండీస్లో జరుగనున్న...
మీరు అంతర్జాతీయ ప్రయాణాలు ఎక్కువగా చేస్తారా ?
అంతర్జాతీయ ప్రయాణాలు చేసే ముందు ప్రయాణికులు ఒకసారి తమ పాస్పోర్టును పరిశీలించుకోవాలని హైదరాబాద్ రీజినల్ పాస్పోర్టు అధికారి దాసరి బాలయ్య ఒక ప్రకటనలో తెలిపారు. అంతర్జాతీయ ప్రయాణాలు చేసే సమయానికి 6 నెలల...
రైల్వే స్టేషన్లోకి మాస్క్ లేకుండా వస్తే జరిమానా !
కోవిడ్-19 వైరస్ కొత్త వేరియెంట్ "ఒమిక్రాన్" వ్యాప్తి వేగంగా పెరుగుతున్న తరుణంలో దక్షిణ మధ్య రైల్వే శాఖ ఒక నోటిఫికేషన్ జారీ చేసింది. కరోనా థర్డ్ వేవ్ రావడానికి ముందే దాని వ్యాప్తిని...
మీపేరు మీద 9 కంటే ఎక్కువ సిమ్ కార్డులున్నాయా, అయితే ఈ వార్త మీకోసమే …
దేశంలో ఒకే వినియోగదారుడి పేరు మీద 9 కంటే ఎక్కువ సిమ్ కార్డులుంటే, మళ్లీ ధ్రువీకరణ చేయాల్సిందిగా ఇండియా టెలీకమ్యూనికేషన్స్ డిపార్ట్మెంట్ (డాట్) ఆదేశాలు జారీ చేసింది. పునఃధ్రువీకరణ జరగని పక్షంలో ఆ...
ఆర్మీ హెలికాప్టర్ దుర్ఘటనలో మరణించిన తెలుగు తేజం
తమిళనాడులో జరిగిన సైనిక హెలికాప్టర్ దుర్ఘటనలో చిత్తూరు జిల్లాకు చెందిన సాయితేజ మృతిచెందారు. ఆయన కురబాల మండలం ఎగురవరేగడ గ్రామానికి చెందినవారు. సాయితేజ బిపిన్ రావత్కు పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. సాయితేజ్...
వాళ్లకు ఉచితంగా సివిల్స్ కోచింగ్
తెలంగాణ బిసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో సివిల్స్ -2022 కోచింగ్ కోసం దరఖాస్తు చేసుకున్నవారు ఈనెల 11న జరిగే స్క్రీనింగ్ టెస్ట్ హాల్ టికెట్లను డౌన్ లోడ్ తీసుకోవాలని స్టడీ సర్కిల్ డైరెక్టర్...
బబుల్ గమ్ తో కరోనా వైరస్కు చెక్
కరోనా వైరస్కు ఉచ్చువేసి పట్టేసే ఒక బబుల్ గమ్ను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేస్తున్నారు. ఇది రోగి లాలాజలంలో వైరల్ లోడును తగ్గిస్తుంది. తద్వారా వ్యాధి వ్యాప్తికి కళ్లెం వేస్తుంది. అమెరికాలోని పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయ...
ఒమిక్రాన్ లక్షణాలు ఎలా ఉంటాయంటే …
కరోనా మహమ్మారి ఉదృతి తగ్గిందని అనుకునే లోపే మరో కొత్త వేరియంట్ బయటకొచ్చింది. ఒమిక్రాన్ అనే వేరియంట్ ఇప్పుడు ప్రపంచ దేశాలను హడలెత్తిస్తోంది. ఒమిక్రాన్తో ఎంతమేరకు రిస్క్ ఉందనే విషయం పై శాస్త్రవేత్తలు...
13 మంది పోర్చుగీస్ ఫుట్బాల్ క్రీడాకారులకు సోకిన ఒమిక్రాన్ వేరియంట్
కరోనా కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్’ మరిన్ని దేశాలకు వ్యాపించింది. దక్షిణాఫ్రికా సహా పలు దేశాల్లో సోమవారం ఈ కేసులు వెలుగుచూశాయి. పోర్చుగీస్కు చెందిన 13 మంది ఫుట్బాల్ క్రీడాకారులకు కొత్త వేరియంట్ సోకింది....
డిగ్రీతో ఐటీ రంగంలోకి ప్రవేశించాలనుకొనేవారికి చక్కటి అవకాశం
డిగ్రీ అర్హతతో ఐటీ రంగంలోకి ప్రవేశించాలనుకుంటున్నారా? అందుకు చక్కని అవకాశాన్ని కల్పిస్తోంది సెర్చ్ఇంజిన్ దిగ్గజం గూగుల్. ఇటీవల గ్రాడ్యుయేషన్ పూర్తిచేసుకున్న విద్యార్థుల కోసం గూగుల్ ఇండియా హైదరాబాద్ ‘అప్రెంటిస్షిప్ ప్రోగ్రాం’ను ప్రకటించింది. డిజిటల్...




















