ముకేశ్ అంబానీ ని వెనక్కి నెట్టేసిన గౌతమ్ అదానీ
ఇప్పటి వరకు ఆసియా అపర కుబేరుడి కిరీటం ముకేశ్ అంబానీదే. తాజాగా ఈ ఘనత గౌతమ్ అదానీకి వెళ్లింది. గత ఏడాది కాలంలోనే అదానీ సంపద 55 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.4.12...
టి20 ప్రపంచకప్ 2021 – ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ
టి20 ప్రపంచకప్ 2021లో ఇంగ్లండ్ ఓపెనర్ జాస్ బట్లర్ ఆస్ట్రేలియాతో మ్యాచ్లో మెరుపు అర్థశతకంతో మెరిశాడు. 25 బంతుల్లోనే 4 ఫోర్లు.. 4 సిక్సర్లతో బట్లర్ ఫిఫ్టీ మార్క్ను అందుకున్నాడు. కాగా ఈ...
అక్కడి ప్రభుత్వ ఉద్యోగులకు స్మార్ట్ వాచీలు
ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులకు జీపీఎస్ ఆధారిత స్మార్ట్ వాచీలు ఇవ్వాలని హర్యానా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఉద్యోగుల హాజరు కోసం ఇప్పటి వరకు ఉపయోగిస్తున్న బయోమెట్రిక్ అటెండెన్స్ విధానాన్ని పూర్తిగా ఎత్తేసి స్మార్ట్...
ఐపీఎల్ లో మరో రెండు కొత్త జట్లని ప్రకటించిన బీసీసీఐ
బీసీసీఐ ఐపీఎల్ లో రెండు కొత్త జట్లని ప్రకటించింది. దీంతో ఐపీఎల్ లో కొత్త జట్లుగా అహ్మదాబాద్, లక్నో వచ్చి చేరాయి. అహ్మదాబాద్ జట్టునుసీవీసీ క్యాపిటల్స్ పార్ట్నర్స్ కొనుగోలు చేయగా, లక్నో జట్టును...
అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లో కాన్సర్ పై అవగాహన కార్యక్రమం
డా. బి. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో 'క్యాన్సర్ పై అవగాహన మరియు స్క్రీనింగ్ క్యాంప్" కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగాప్రముఖ వైద్యురాలు, ఎం. ఎన్....
ఒకే చెట్టుకు 40 రకాలు పండ్లు, మీరెప్పుడైనా చూసారా ?
ఒకే చెట్టుకు ఏకంగా 40 రకాలు పండ్లు పండాయి. పెన్సిల్వేనియా ఎక్స్ పరిమెంట్ ఇప్పుడు యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. ఓ వ్యక్తి ఒకే చెట్టుకి 40 రకాల పండ్లు కాయించడం వండర్లా మారింది....
ఇండియాలో తిరిగే విమానాలలో హై స్పీడ్ ఇంటర్నెట్
మన దేశ గగనతలంపై దేశీయ విమానాలు, అంతర్జాతీయ విమానాలు ప్రయాణిస్తున్నప్పుడు ప్రయాణికులకు అత్యంత వేగవంతమైన శాటిలైట్ బ్రాడ్బ్యాండ్ సేవలు అందించడానికి ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ సన్నద్ధమైంది.ఇందుకు అవసరమైన లైసెన్సులను టెలికాం విభాగం...
శ్రీవారి సేవలో పాల్గొన్న ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్
శ్రీ వేంకటేశ్వరస్వామివారి ప్రధాన వాహనం గరుడుడు. అందుకే గరుడుడిని 'పెరియ తిరువాడి' (ప్రధాన భక్తుడు, ప్రథమ భక్తుడు) అంటారు. బ్రహ్మోత్సవాలలో మాత్రమే కాకుండా ప్రతీ నెలా వచ్చే పొర్ణమినాటి రాత్రి జరిగే గరుడ...
కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో అతిథి అధ్యాపకుల నియామకానికి ఉత్తర్వులు జారీ
కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల్లో అతిథి అధ్యాపకుల నియామకానికి అనుమతిస్తూ సమగ్ర శిక్ష అభియాన్ ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 21 నుంచి 31లోపు నియామకాలు పూర్తి చేయాలని, ప్రభుత్వ విద్యాసంస్థల్లో పదవీవిరమణ...
టీ20 ప్రపంచ కప్ కోసం భారత్ వార్మప్ మ్యాచ్లు ఈ రోజునుండే …
టీ-20 ప్రపంచ కప్ లో భారత జట్టు సన్నాహకాల్లో భాగంగా రెండు వార్మప్ మ్యాచ్ లు ఆడనుంది. మొదటి వార్మప్ మ్యాచ్ దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఈ రోజు రాత్రి 7 గంటల...






















