ఇతర వార్తలు

Other-News

పెళ్లి మండపంలో అగ్నిప్రమాదం, తమకేం పట్టనట్లుగా పెళ్లి భోజనాలు చేస్తున్న ప్రబుద్ధులు

పెళ్లి మండపంలో హఠాత్తుగా అగ్నిప్రమాదం జరిగింది. అందరు హాహా కారాలు చేస్తు వధువరుల్ని కాపాడారు. ఇంత జరుగుతున్నా కొంతమంది మాత్రం తాపీగా పెళ్లి భోజనాలు చేస్తు కూర్చున్నారు.వివరాల్లోకి వెళ్తే, థానేలో అన్సారీ మ్యారేజ్...

శిల్పా చౌద‌రి అరెస్ట్, సెలెబ్రిటీలే టార్గెట్ గా …

కిట్టి పార్టీలకు పాపుల‌ర్ అయిన శిల్పా చౌద‌రి బాగోతాలు ఒక్కొక్కటిగా బ‌య‌ట‌కొస్తున్నాయి. సెల‌బ్రిటీల‌కు, సినీ ప్ర‌ముఖ‌ల‌కు, బిజినెస్ టైకూన్లకు కోట్ల రూపాయలు కుచ్చుటోపి పెట్టిన శిల్పాని, ఆమె భ‌ర్త‌ని నార్సంగి పోలీసులు అరెస్టు...

కరోనా కొత్త వేరియంట్, ఈ దేశాలనుండి వచ్చేవారికోసం మార్గదర్శకాలను జారీ చేసిన కేంద్రం !

సార్స్‌కోవ్‌-2 వైరస్‌లో మ్యూటేషన్‌ చెంది కొత్తగా వచ్చిన ఒమిక్రాన్‌ వేరియంట్‌ ప్రస్తుతం ప్రపంచ దేశాలను వణికిస్తోన్న విషయం తెలిసిందే. ఈ ఒమిక్రాన్‌ను డెల్టాతో పోలిస్తే చాలా మార్పులు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.కొవిడ్‌ కొత్త...

ముకేశ్‌ అంబానీ ని వెనక్కి నెట్టేసిన గౌతమ్‌ అదానీ

ఇప్పటి వరకు ఆసియా అపర కుబేరుడి కిరీటం ముకేశ్‌ అంబానీదే. తాజాగా ఈ ఘనత గౌతమ్‌ అదానీకి వెళ్లింది. గత ఏడాది కాలంలోనే అదానీ సంపద 55 బిలియన్‌ డాలర్లు (దాదాపు రూ.4.12...

టి20 ప్రపంచకప్‌ 2021 – ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ

టి20 ప్రపంచకప్‌ 2021లో ఇంగ్లండ్‌ ఓపెనర్‌ జాస్‌ బట్లర్‌ ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో మెరుపు అర్థశతకంతో మెరిశాడు. 25 బంతుల్లోనే 4 ఫోర్లు.. 4 సిక్సర్లతో బట్లర్‌ ఫిఫ్టీ మార్క్‌ను అందుకున్నాడు. కాగా ఈ...

అక్కడి ప్రభుత్వ ఉద్యోగులకు స్మార్ట్ వాచీలు

ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులకు జీపీఎస్ ఆధారిత స్మార్ట్ వాచీలు ఇవ్వాలని హర్యానా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఉద్యోగుల హాజరు కోసం ఇప్పటి వరకు ఉపయోగిస్తున్న బయోమెట్రిక్ అటెండెన్స్ విధానాన్ని పూర్తిగా ఎత్తేసి స్మార్ట్...

ఐపీఎల్ లో మరో రెండు కొత్త జట్లని ప్రకటించిన బీసీసీఐ

బీసీసీఐ ఐపీఎల్ లో రెండు కొత్త జట్లని ప్రకటించింది. దీంతో ఐపీఎల్ లో కొత్త జట్లుగా అహ్మదాబాద్, లక్నో వచ్చి చేరాయి. అహ్మదాబాద్ జట్టునుసీవీసీ క్యాపిటల్స్ పార్ట్‌‌‌‌నర్స్ కొనుగోలు చేయగా, లక్నో జట్టును...

అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ లో కాన్సర్ పై అవగాహన కార్యక్రమం

డా. బి. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ సైన్స్ విభాగం ఆధ్వర్యంలో 'క్యాన్సర్ పై అవగాహన మరియు స్క్రీనింగ్ క్యాంప్" కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగాప్రముఖ వైద్యురాలు, ఎం. ఎన్....

ఒకే చెట్టుకు 40 రకాలు పండ్లు, మీరెప్పుడైనా చూసారా ?

ఒకే చెట్టుకు ఏకంగా 40 రకాలు పండ్లు పండాయి. పెన్సిల్వేనియా ఎక్స్ పరిమెంట్ ఇప్పుడు యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. ఓ వ్యక్తి ఒకే చెట్టుకి 40 రకాల పండ్లు కాయించడం వండర్‌లా మారింది....

ఇండియాలో తిరిగే విమానాలలో హై స్పీడ్ ఇంటర్నెట్

మన దేశ గగనతలంపై దేశీయ విమానాలు, అంతర్జాతీయ విమానాలు ప్రయాణిస్తున్నప్పుడు ప్రయాణికులకు అత్యంత వేగవంతమైన శాటిలైట్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సేవలు అందించడానికి ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ సన్నద్ధమైంది.ఇందుకు అవసరమైన లైసెన్సులను టెలికాం విభాగం...

Latest News