ఇతర వార్తలు

Other-News

టీ-20 ప్రపంచకప్‌ కోసం టీమ్ఇండియా కొత్త జెర్సీ

త్వరలో ప్రారంభం కానున్న టీ-20 ప్రపంచకప్‌లో టీమ్ఇండియా ఆటగాళ్లు ఈ సరికొత్త జెర్సీల్లో మెరిసిపోనున్నారు. ‘బిలియన్‌ చీర్స్‌ జెర్సీ’గా దీనికి నామకరణం చేశారు. డార్క్‌ బ్లూ జెర్సీల్లో..న్యూ లుక్‌లో విరాట్ కోహ్లీ,రోహిత్ శర్మ,కేఎల్...

టీ20 ప్రపంచకప్‌లో శార్దూల్‌ ఠాకూర్‌ కు చోటు

త్వరలో ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్‌లో యువ ఆటగాడు శార్దూల్ ఠాకూర్‌కి చోటు దక్కింది. గాయపడ్డ స్పిన్నర్‌ అక్షర్‌ పటేల్‌ స్థానంలో శార్దూల్‌ ఠాకూర్‌ను జట్టులోకి తీసుకున్నట్లు బీసీసీఐ తెలిపింది. అక్షర్‌ను స్టాండ్‌...

బెంగ‌ళూరులో ఆదాయ‌పు ప‌న్ను శాఖ సోదాలు… భారీగా బంగారం, డబ్బు స్వాధీనం !

నీటిపారుదల, హైవే ప్రాజెక్టుల నిర్మాణ‌ ప‌నుల‌లో నిమగ్నమైన బెంగుళూరుకు చెందిన ముగ్గురు ప్రధాన కాంట్రాక్టర్ల విషయ‌మై ఆదాయపు పన్ను శాఖ సోదాలు, జ‌ప్తు కార్యకలాపాలను నిర్వహించింది. 07.10.2021న ప్రారంభమైన ఈ ఆదాయ‌పు ప‌న్ను...

దసరా పండగకోసం తెలుగురాష్ట్రాల్లో అందుబాటులో 6 కొత్త రైళ్లు

దసరా పండుగకు రాకపోకలు సాగించే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మరో 8 ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది.విశాఖపట్నం-సికింద్రాబాద్‌(నం.08579) 13,20,27 తేదీల్లో,సికింద్రాబాద్‌-విశాఖపట్నం(08580)14,21,28 తేదీల్లో ,విశాఖపట్నం-తిరుపతి (08583)18,25 తేదీల్లో,తిరుపతి-విశాఖపట్నం(08584) 19,26 తేదీల్లో,విశాఖపట్నం-సికింద్రాబాద్‌...

స్వల్ప నష్టాలలో ట్రేడవుతున్న స్టాక్‌ మార్కెట్‌

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు మంగళవారం స్వల్ప నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఫ్లాట్‌గా ట్రేడింగ్‌ ప్రారంభించిన సూచీలు కొద్దిసేపు లాభాల్లో పయనించినప్పటికీ.. తిరిగి నష్టాల్లోకి జారుకున్నాయి. ఉదయం 9:32 గంటల సమయంలో సెన్సెక్స్‌ 62...

‘అలయ్ బలయ్’ కోసం పవన్ కళ్యాణ్

‘అలయ్ బలయ్’ కార్యక్రమానికి జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ ని హరియాణ గవర్నర్ బండారు దత్తాత్రేయ, కుమార్తె శ్రీమతి బండారు విజయలక్ష్మి ఆహ్వానించారు. దత్తాత్రేయ గత 16ఏళ్లుగా నిర్వహిస్తున్న అలయ్ బలయ్ కార్యక్రమం...

ఎయిరిండియా విమానంలో ప్రసవించిన మహిళ

లండన్‌ నుంచి కొచ్చి బయలుదేరిన ఎయిరిండియా విమానం ఆకాశమార్గంలో కొద్దిసేపు ఉద్వేగపూరిత క్షణాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ప్రయాణికుల్లో ఓ మహిళకు ప్రసవ నొప్పులు మొదలుకావడమే ఇందుక్కారణం. విమానంలో 204 మంది ప్రయాణిస్తుండగా వారిలో...

అక్టోబర్ 7 నుండి షిర్డీ సాయిబాబా ఆలయంలోకి భక్తుల అనుమతి, నిబంధనలు ఇవే …

అక్టోబర్ 7 నుంచి షిర్డీ సాయిబాబా ఆలయంలో భక్తులను అనుమతించాలని శ్రీ సాయిబాబా సంస్థాన్‌ ట్రస్ట్‌ (ఎస్‌ఎస్‌ఎస్‌టీ) నిర్ణయించింది. ఈమేరకు పలు నియమ నిబంధనలు పాటిస్తూ సాయిబాబాను దర్శించుకోవచ్చని ట్రస్ట్‌ పేర్కొంది.అక్టోబరు7 (గురువారం)...

రేపటినుండి భార‌త, శ్రీ‌లంక ఉమ్మ‌డి సైనిక విన్యాసాలు

భార‌త, శ్రీ‌లంక ద్వైపాక్షిక ఉమ్మ‌డి సైనిక విన్యాసం 'మిత్ర శక్తి 21' 8 ఎడిషన్‌ను అక్టోబర్ 4 - 15 వరకు, శ్రీలంకలోని అంపారాలో నిర్వహించనున్నారు. అన్ని ఆయుధాలు ప‌ఠాలాలకు చెందిన 120...

అంబేద్కర్ వర్షిటీలో వాయిదా పడ్డ పరీక్షలు ఈ తేదీలలో …

డా.బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వాయిదా వేసిన అన్ని పరీక్షలు ఈ నెల 23, 24వ తేదీలలో నిర్వహించనున్నట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా...

Latest News