అక్టోబర్ 7 నుండి షిర్డీ సాయిబాబా ఆలయంలోకి భక్తుల అనుమతి, నిబంధనలు ఇవే …
అక్టోబర్ 7 నుంచి షిర్డీ సాయిబాబా ఆలయంలో భక్తులను అనుమతించాలని శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ (ఎస్ఎస్ఎస్టీ) నిర్ణయించింది. ఈమేరకు పలు నియమ నిబంధనలు పాటిస్తూ సాయిబాబాను దర్శించుకోవచ్చని ట్రస్ట్ పేర్కొంది.అక్టోబరు7 (గురువారం)...
రేపటినుండి భారత, శ్రీలంక ఉమ్మడి సైనిక విన్యాసాలు
భారత, శ్రీలంక ద్వైపాక్షిక ఉమ్మడి సైనిక విన్యాసం 'మిత్ర శక్తి 21' 8 ఎడిషన్ను అక్టోబర్ 4 - 15 వరకు, శ్రీలంకలోని అంపారాలో నిర్వహించనున్నారు. అన్ని ఆయుధాలు పఠాలాలకు చెందిన 120...
అంబేద్కర్ వర్షిటీలో వాయిదా పడ్డ పరీక్షలు ఈ తేదీలలో …
డా.బి.ఆర్. అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వాయిదా వేసిన అన్ని పరీక్షలు ఈ నెల 23, 24వ తేదీలలో నిర్వహించనున్నట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా...
ఆకాశ్ ప్రైమ్ క్షిపణి ప్రయోగం విజయవంతం
ఒడిశా రాష్ట్రం చండిపూర్ లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ నుంచి ఆకాశ్ క్షిపణి కొత్త వెర్షన్ 'ఆకాశ్ ప్రైమ్'ను డీఆర్డీవో విజయవంతంగా పరీక్షించింది.ఆకాశ్ ప్రైమ్ అనే కొత్త క్షిపణి శత్రు విమానాలను అనుకరించే...
సివిల్స్-2020 ఫలితాలు విడుదల!
సివిల్స్-2020 ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శుక్రవారం విడుదల చేసింది. మొత్తం 761 మంది అభ్యర్థులను ఎంపిక చేసింది. వీరిలో 545 మంది పురుషులు, 216 మంది మహిళలు ఉన్నారు. 263...
ఢిల్లీ రోహిణి కోర్టు ఆవరణలో కాల్పులు, గ్యాంగ్స్టర్ జితేందర్ గోగి మృతి !
ఢిల్లీలోని రోహిణి కోర్టు ఆవరణలో దుండగులు కాల్పులకు పాల్పడ్డారు. గ్యాంగ్స్టర్ జితేందర్ గోగిపై ప్రత్యర్థులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో గ్యాంగ్స్టర్ జితేందర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు దుండగులపై...
చీర కట్టుకుందని రెస్టారెంటులోకి అనుమతించని సిబ్బంది, రెస్టారెంటుకు షాక్ !
భారతీయ సంస్కృతిలో చీర ఓ భాగం. భారతీయ మహిళల్లో అత్యధిక మంది చీరను ధరిస్తారు. తాజాగా ఢిల్లీలోని ఒక రెస్టారెంటులో మహిళ చీర ధరించి లోపలి వెళ్తుండగా అక్కడి సిబ్బంది ఆమెని రెస్టారెంటులోకి...
మీడియాని దూరంగా పెట్టిన సమంత, పురాణపండ శ్రీనివాస్
వేయి నామాలవాడైన , వేయి రూపాలవాడైన వేంకటేశ్వరుని విరాట్ స్వరూపాన్ని తిరుమల మూల విరాట్టుగా దర్శనం చేసుకోవడమే భాగ్యంగా భావించి ఎందరో రాజకీయ ప్రముఖులు, సినీ ప్రముఖులు , న్యాయ రంగ ప్రముఖులు...
తిరుమల ప్రధానార్చకులతో పురాణపండ శ్రీనివాస్ చర్చలు
శేషాచల పర్వతంపై కొలువుతీరి కోట్లాది భక్తులను అనుగ్రహిస్తున్న వేంకటేశ్వరస్వామివారంటే ఈ సృష్టికే జీవచైతన్యమని అనేక సభలలో ప్రాణప్రదంగా చాలా అందమైన భాషలో ఆవిష్కరించే ప్రముఖ రచయిత, ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ...
నవోదయ నోటిఫికేషన్-2021-22
నవోదయ విద్యాలయ లో 2022 - 23 విద్యా సంవత్సరంలో 6 వ తరగతి ప్రవేశం కొరకు జరిగే ప్రవేశ పరీక్ష కోసం ఈ నెల 20వ తేదీ నుండి 2021 నవంబర్...





















