ఇతర వార్తలు

Other-News

రాజు మృతి తో అంత సంబరాలు

సింగరేణి కాలనీ లో ఆరేళ్ల చిన్నారిని రేప్ చేసి , హత్య చేసిన రాజు..మృతి చెందాడు. స్టేషన్ ఘనపూర్ రైల్వే ట్రాక్ ఫై కోణార్క్ రైల్ కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. రాజు...

మేధావులూ, జబర్దస్త్ నటులూ ‘ పురాణపండ ‘ గణపతినే ఇష్టపడ్డారు

ప్రముఖ రచయిత , శ్రీశైల దేవస్థానం పూర్వప్రత్యేక సలహాదారులు పురాణపండ శ్రీనివాస్ ఈ సంవత్సరం ఒక అనిర్వచనీయమైన ఆనందంలా అందించిన మహాగణపతి మంగళగ్రంధం తెలుగు రాష్ట్రాలలో విపరీతంగా ఆకట్టుకుంది. అమోఘమైన మంత్రశక్తులతో, అద్భుతమైన...

విశాఖపట్నం, నెల్లూర్ లలో పురాణపండ శ్రీనివాస్ మహా గ్రంధాలకు భారీ స్పందన

సాధకులు ఎంతో ఇష్టపడే , భక్త జనులు ఎంతెంతో ఇష్టపడే , రసజ్ఞులు ఇంకా ఎంతో ఇష్టపడే బుక్స్ అద్భుతంగా రచించి … అపూర్వంగా సంకలనీకరించి … అపురూపంగా ప్రచురించి … అందించడంలో...

వీడు పాస్టర్ కాదు కామపిశాచి

బయటకు పాస్టర్ ..చేసే పని మాత్రం కామక్రీడలు. చర్చి కి వచ్చే ఆడవారిపై కన్నేసి..వారిపై జీవితాలతో ఆదుకోవడం ఈ పాస్టర్ కు అలవాటు. ఇంతకీ ఈ పాస్టర్ మేటర్ ఏంటి అంటే.. బోడుప్పల్‌లోని...

ఇరవై ఐదేళ్లుగా పురాణపండ ‘మంత్ర గణపతిని’ అందిస్తున్న అశోక్ కుమార్ జైన్

రాజమహేంద్రవరం : సెప్టెంబర్ : 3కోస్తా జిల్లాల వర్తక సంఘాల సమాఖ్య అనగానే గుర్తుకొచ్చేమొదటిపేరు అశోక కుమార్ జైన్. సుమారు నాలుగైదు దశాబ్దాలపాటు రాజమహేంద్రవరం ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో కీలకమైన వ్యక్తిగా...

హైదరాబాద్ లో భారీ వర్షం..

హైదరాబాద్ నగరాన్ని భారీ వర్షం కుమ్మేసింది. రాత్రి 8 గంటల నుండి భారీ వర్షం కురుస్తూవస్తోంది. ఈ వర్షానికి ఎక్కడిక్కడ ట్రాఫిక్ నిలిచిపోయింది. రోడ్లపై మోకాలి లోతు నీళ్లు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర...

అల్జీరియ‌న్‌ నావికాద‌ళంతో క‌లిసి భార‌త‌ నేవీ తొలి సైనిక విన్యాసాలు

ఐరోపా, ఆఫ్రికాలో కొనసాగుతున్న సుహృద్భావ పర్యటనలో భాగంగా భార‌త్‌కు చెందిన ఐఎన్ఎస్ థాబ‌ర్, 29వ తేదీ, ఆగ‌స్టు 2021న అల్జీరియన్ నేవీషిప్ 'ఎజాడ్జెర్'తో క‌లిసి ఒక సంయుక్త స‌ముద్ర భాగ‌స్వామ్య విన్యాసంలో పాల్గొంది....

అఫ్గనిస్తాన్‌ నుండి అమెరికా సైనిక బలగాల ఉపసంహరణ పూర్తి

సుదీర్ఘ కాలంగా అఫ్గనిస్తాన్‌లో సేవలు అందిస్తున్న అమెరికా సైనిక బలగాల ఉపసంహరణ పూర్తైంది. పెంటగాన్‌ ఈ విషయాన్ని ధ్రువీకరించింది. US జనరల్‌ కెన్నెత్‌ మెకాంజీ మాట్లాడుతూ.. ‘‘అఫ్గనిస్తాన్‌ నుంచి అమెరికా బలగాల ఉపసంహరణ,...

భార్యపై బ్లేడ్‌తో దాడి చేసిన డాక్టర్

బీహార్‌లోని గయ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య అధికారి తన భార్యపై బ్లేడ్‌తో దాడి చేసినట్లు పోలీసులు శనివారం తెలిపారు. తన స్నేహితులతో లైంగిక సంబంధాలు పెట్టుకోవడానికి నిరాకరించడంతో తనపై దాడి చేసినట్లు మహిళ...

పారాలింపిక్స్‌లో భారత్ కి తొలి పతకం

పారాలింపిక్స్‌లో భారత్ కి తొలి పతకం లభించింది. మహిళల టేబుల్‌ టెన్నిస్‌ ఫైనల్లో ఓడిన భవీనాబెన్‌ పటేల్‌ రజతం గెలిచింది. ఫైనల్లో నంబర్‌వన్‌ చైనా క్రీడాకారిణి జౌ యింగ్ చేతిలో 3-0తో ఓడిపోయింది....

Latest News