పాల్వంచలో షాక్ : నడిరోడ్డు ఫై పోలీస్ ను చెప్పుతో కొట్టిన భార్య
ఇంట్లో కట్టుకున్న భార్య ఉండగానే కొంతమంది మగవారు కట్టుకున్న భార్య ను కాదని చెప్పి పరాయి స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకుని భార్య కు అన్యాయం చేస్తున్నారు. తాజాగా పాల్వంచలోను ఇదే తరహా...
కరోనా థర్డ్ వేవ్కు కూడా మందు కనిపెట్టిన ఆనందయ్య
కరోనా కు మందు కనిపెట్టి దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న ఆనందయ్య..మరో సంచలన వార్త ప్రకటించి అందరిని షాక్ లో పడేసాడు. అతి త్వరలో కరోనా థర్డ్ వేవ్ రాబోతున్న తరుణంలో ఆనందయ్య...
అతి త్వరలో వాహనదారులు శుభవార్త వినబోతున్నారా..?
అతి త్వరలో వాహనదారులు శుభవార్త వినబోతున్నారా..అంటే అవుననే అంటున్నాయి నిపుణులు. గత కొద్దీ రోజులుగా పెట్రోల్ ధరలు ఆకాశానికి తాకుతున్న సంగతి తెలిసిందే. పెట్రోల్ ధర ఎన్నడూ లేని విధంగా వందకు పైకి...
టోక్యో ఒలింపిక్స్ : వెయిట్ లిఫ్టింగ్ లో మొదటి మెడల్ సాధించిన ఇండియా
వెయిట్ లిఫ్టర్ మీరాభాయి చాను భారత కీర్తి పతాకాన్ని రెపరెపలాడించింది. టోక్యో ఒలింపిక్స్లో మీరాబాయి చను వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో సిల్వర్ మెడల్ గెలిచారు. భారతకు టొక్యో ఒలింపిక్స్ 2020 లో ఇది...
దేశవ్యాప్తంగా జవహర్ నవోదయ విద్యాలయాల్లో ప్రవేశ పరీక్షకు తేదీ ఖరారు
దేశ వ్యాప్తంగా ఉన్న జవహర్ నవోదయ విద్యాలయాల్లో ప్రవేశ పరీక్షకు తేదీ నిర్ణయించారు.2021-2022 విద్యా సంవత్సరానికి గాను ఆరో తరగతి ప్రవేశాలకు ఈ పరీక్షను నిర్వహిస్తున్నారు. ఆగస్టు 11న అన్ని రాష్ట్రాలతో పాటు...
రాష్ట్రాల వారీగా ఒలింపిక్స్ అథ్లెట్లకు ప్రకటించిన నజరానా ఎంతంటే?
టోక్యో ఒలింపిక్స్ -2020 లో ఈ సారి భారతదేశం తరపున మొదటిసారి పెద్ద ఎత్తున అథ్లెట్లు పాల్గొంటున్నారు. అథ్లెట్లలో ఆత్మస్థైర్యం పెంపొందించడానికి ఒలింపిక్స్ లో పథకాలు సాధించినవారికి భారీ నజరానాలను ప్రకటించాయి ఆయా...
ఈ ఏడాది మిస్ యూనివర్స్ పోటీలు ఎక్కడ జరుగుతాయో తెలుసా ?
ప్రతి ఏడాది జరిగే మిస్ యూనివర్స్ పోటీలు ఈ ఏడాది ఇజ్రాయెల్లో జరగనున్నాయి. ఈ ఏడాది జరగనున్నది 70వ ఎడిషన్ పోటీ కాగా, అది డిసెంబర్లో ఇజ్రాయెల్లోని రిసార్ట్ నగరం ఎలియాత్లో జరుగుతుందని...
24 సంవత్సరాల క్రితం చనిపోయాడనుకున్న వ్యక్తి తిరిగొచ్చాడు… ఆనందంలో కుటుంబం…
24 సంవత్సరాల క్రితం చనిపోయాడనుకున్న వ్యక్తి ఇప్పుడు తిరిగొచ్చాడు, ఈ ఘటన ఉత్తరాఖండ్ లోని అల్మోరా జిల్లాలో ఉన్న రాణిఖేత్ ప్రాంతంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే, మధో సింగ్ మెహ్రా అనే వ్యక్తి...
ప్రయాణికులపై రైల్వే బాదుడు..భారీగా పెరిగిన రైల్వే చార్జీలు
హమ్మయ్య..మళ్లీ రైళ్ల రాకపోకలు స్టార్ట్ అయ్యాయి. ఇక ఇబ్బంది లేదని రైల్వే ప్రయాణికులంతా అనుకుంటున్నారు కానీ..ఇప్పుడు వారికీ ఓ షాకింగ్ న్యూస్. రైళ్లను నడపడం స్టార్ట్ చేసిన రైల్వే అధికారులు..చార్జీలు కూడా భారీగా...
అంతరిక్షయాత్రకి సిద్దమైన అమెజాన్ సిఈఓ
అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ రోదసియాత్రకు రంగం సిద్ధమైంది. తన సొంత సంస్థ ‘బ్లూ ఆరిజిన్’కు చెందిన ‘న్యూ షెపర్డ్’ వ్యోమనౌకలో ఆయన మంగళవారం నింగిలోకి వెళ్ళడానికి పయనమవుతున్నారు. చంద్రుడిపై మానవుడు తొలిసారిగా...




















