ఇతర వార్తలు

Other-News

కరోనా డెల్టా వేరియంట్ పై కోవిడ్ 19 టీకాల ప్రభావం ఎంతవరకు…

ప్రస్తుతం, దేశంలో అందుబాటులో ఉన్న అన్ని కోవిడ్19 టీకాలు కరోనా డెల్టా వేరియంట్ పై సమర్థవంతంగా పనిచేస్తున్నాయని, ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ అధ్యయనంలో స్పష్టమైందని, ఇండియన్ సార్స్ కోవ్ 2...

చైనా లో మరో వైరస్ పుట్టింది..ఇది వచ్చిన వారంలోనే మనిషి ఖాతం..

చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి..ప్రపంచం మొత్తాన్ని వణికిస్తోంది. ఈ వైరస్ దెబ్బకు లక్షల మంది మరణించారు. ఇప్పటికే రెండు వేరియంటెడ్ లనుచూపించిన మహమ్మారి..త్వరలో మూడో వేవ్ చూపించబోతుందని అంటున్నారు. ఇదిలా ఉంటె ఇప్పుడు...

మళ్లీ తెలంగాణ లో పెరుగుతున్న కరోనా కేసులు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ తగ్గడం తో అన్ని ఓపెన్ చేసారు. దీంతో ప్రజలు ఫ్రీ గా తిరుగుతున్నారు. ఎక్కడ కూడా మాస్క్ పెట్టుకొని కనిపించడం లేదు. అయితే కరోనా మహమ్మారి...

దేశంలో అన్ని యూనివర్శిటీలు, కాలేజీలకు గైడ్‌లైన్స్‌ విడుదల చేసిన యూజీసీ

దేశంలో అన్ని యూనివర్శిటీలు, కాలేజీలకు ఎగ్జామినేషన్, అకాడమిక్ క్యాలెండర్‌కు సంబంధించిన గైడ్‌లైన్స్‌ను యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) విడుదల చేసింది. యూజీసీ ఆదేశాల ప్రకారం 2021- 22 విద్యా సంవత్సరంలో ఫస్ట్ ఇయర్ కోర్సులలో...

మాస్టర్ కార్డ్‌పై RBI ఆంక్షలు

బ్యాంకు ఖాతాదారులకు షాకింగ్ న్యూస్ తెలిపింది RBI . మాస్టర్ కార్డ్‌పై ఆంక్షలు విధించింది. కొత్తగా డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులు జారీ చేయకూడదని ఆదేశాలు జారీ చేసింది. జూలై 22 నుంచి...

నిరుద్యోగులకు గుడ్ న్యూస్, బ్యాంకు జాబులకు నోటిఫికేషన్ విడుదల

ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలక్షన్‌ (ఐబిపిఎస్ ) దేశవ్యాప్తంగా 11 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 5830 క్లర్క్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఏదైనా డిగ్రీ అర్హతతో దరఖాస్తు చేసుకోవచ్చు.తెలుగు...

చికెన్ తినేవారికి భారీ షాక్..

నాన్ వెజ్ ప్రియులకు భారీ షాక్..చికెన్ ధరలు అమాంతం పెరిగిపోయాయి. మొన్నటి వరకు కిలో రూ.180 , 190 ఉండగా…ప్రస్తుతం రూ. 260 కి చేరింది. హోల్‌సేల్‌లో రూ.240 ఉండగా, రిటైల్‌లో రూ.260...

విజయవాడ – హైదరాబాద్ రహదారి ఫై వెళ్లాలంటే వణికిపోతున్న వాహనదారులు

నిత్యం విజయవాడ - హైదరాబాద్ రహదారి రద్దీగా ఉంటుందనే సంగతి తెలిసిందే. ప్రతి రోజు వేల సంఖ్య లో వాహనాలు తిరుగుతుంటాయి. ఇదే అదునుగా భావించిన దోపిడీ దొంగలు రహదారి ఫై వెళ్లే...

అర్ధరాత్రి పెట్రోల్ బంక్ లో మద్యం కోసం యువతుల ఫైట్ ..

అర్ధరాత్రి మహిళా నడిరోడ్డు మీద నడిచినప్పుడే నిజమైన స్వాతంత్ర్యం అని అంటుంటారు. అయితే ఇప్పుడు కొంతమంది ఆడవారు అర్ధరాత్రి నడిరోడ్డు మీదకు వస్తున్నారు..ఎందుకంటే మద్యం కోసం. అదేంటి అనుకుంటున్నారా..తాజాగా ఛత్తీష్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లోని...

మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య..షాక్ లో కుటుంబ సభ్యులు

మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడటం కుటుంబ సభ్యులను విషాదంలో పడేసింది. పుణేలో శ్రద్ధా శివాజీ జయభే (28) అనే మహిళ కానిస్టేబుల్‌ గా విధులు నిర్వహిస్తూ ఉంటోంది. శ్రద్ధా తల్లిదండ్రులు, ఆమె మామ...

Latest News