తెలంగాణలో మళ్ళీ పెరిగిన కేసులు
తెలంగాణలో కరోనా బారినపడుతున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. రాష్ట్రంలో ఇవాళ ఒక్కరోజే 62 మంది కరోనా బారిన పడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. జీహెచ్ఎంసీ పరిధిలో 42 కేసులు, రంగారెడ్డి...
పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల
కరోనా వైరస్ కారణంగా వాయిదా పడ్డ పదో తరగతి పరీక్షలను నిర్వహించేందుకు తెలంగాణ సర్కార్ సిద్ధమైంది. తెలంగాణలో కరోనా కారణంగా వాయిదా పడిన పదో తరగతి పరీక్షలు జూన్ 8న నిర్వహించనున్నట్లు...
ఘోర ప్రమాదం : కరాచీలో కుప్పకూలిన విమానం
పాకిస్థాన్లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. కరాచీలోని జిన్నా అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని పాకిస్తాన్ ఎయిర్లైన్స్కు చెందిన విమానం కుప్పకూలిపోయింది. విమానాశ్రయానికి నాలుగు కి.మీల దూరంలో మోడల్ కాలనీ వద్ద ఈ దుర్ఘటన...
ఆంధ్రప్రదేశ్ కేసుల సంఖ్య 2,514
ఆంధ్రప్రదేశ్లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 8,415 మంది శాంపిల్స్ పరీక్షించగా 62 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్టు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్లో తెలిపింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి...
ఐసీసీ టీ20 ప్రపంచకప్ వాయిదా !
ఈ ఏడాది అక్టోబర్-నవంబర్లో ఆస్ట్రేలియాలో జరగాల్సిన ఐసీసీ టీ20 ప్రపంచకప్ వాయిదా పడనుందని సమాచారం. వచ్చే వారం ఈ విషయాన్ని ఐసీసీ అధికారికంగా ప్రకటించనుందని తెలుస్తోంది.ఈ నెల 26 నుంచి 28...
సుధాకర్ ఘటనపై సీబీఐ విచారణకు ఆదేశం
విశాఖలో డాక్టర్ సుధాకర్ అరెస్టు వ్యవహారంలో పోలీసుల అత్యుత్సాహంపై ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. సంబంధిత పోలీసులపై కేసు నమోదుచేసి సీబీఐ విచారణచేపట్టాలని ఆదేశించింది. దీనిపై 8 వారాల్లో నివేదిక...
ఏపీ ఉద్యోగులకు పూర్తి వేతనాలు
కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ఆర్థిక వ్యవస్థలు కుదేలవుతున్నాయి. దాంతో ఉద్యోగులకు పూర్తిస్థాయిలో వేతనాలు కూడా ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వాలు ఉంటున్నాయి. ఏపీలోనూ అదే పరిస్థితి నెలకొంది. అయితే, ఇకమీదట ప్రభుత్వ ఉద్యోగులకు...
తెలంగాణలో ఇవాళ ఐదు కరోనా మరణాలు
తెలంగాణలో ఇవాళ మరో 38 మంది కరోనా బారిన పడినట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. జీహెచ్ఎంసీ పరిధిలో 26 కేసులు నమోదు కాగా.. రంగారెడ్డి జిల్లాలో 2 కేసులు నమోదయ్యాయి.మరో 10...
రైల్వే స్టేషన్లలోనూ టికెట్ బుకింగ్స్
రైల్వే టికెట్ల బుకింగ్కు సంబంధించి దేశవ్యాప్తంగా 1.7 లక్షల కామన్ సర్వీస్ సెంటర్లు శుక్రవారం నుంచి తెరుచుకోనున్నాయని రైల్వేశాఖ మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు.కంప్యూటర్, ఇంటర్నెట్ అందుబాటులోకి లేని వారికి...
మళ్ళీ భయపడ్డ విశాఖ వాసులు
విశాఖ లో వెలువడిన దట్టమైన పొగలు విశాఖ వాసులను మరోసారి భయభ్రాంతులకు గురిచేశాయి. మల్కాపురంలోని హెచ్పీసీఎల్ రిఫైనరీ గొట్టాల నుంచి ఒక్కసారిగా పొగలు రావడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు.విశాఖ మల్కాపురం పారిశ్రామిక ప్రాంతంలో...



















