ఆంద్రప్రదేశ్ వార్తలు

అన్నగారికి ఘన నివాళి !

మహా నటుడు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జయంతి నేడు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు, రాష్ట్ర వ్యాప్తంగా వున్న అభిమానులు ఆయనకు ఘన...

‘బాహుబలి”గా నారా లోకేష్ !

ఏటా తెలుగుదేశం పార్టీ ప్ర‌తిష్ఠాత్మ‌కంగా జ‌రుపుకొనే మ‌హానాడు పండ‌గ అంగ‌రంగ వైభ‌వంగా ప్రారంభ‌మైంది. రెండు రాష్ట్రాల‌కు చెందిన‌ ప‌సుపు ద‌ళాలు తిరుప‌తికి చేరుకుంటున్నాయి. కాగా, ఈ కార్యక్రమంలోఏర్పాటుచేసిన‌.. కటౌట్లు, ఫ్లెక్సీలు అందరినీ...

అట్టహాసంగా మహానాడు 2016…

తెలుగు దేశం మహానాడు 2016ను ఈ సారి నూతన రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ లో జరుపుకుంటుంది..చంద్రబాబు సొంత జిల్లా తిరుపతి లో మహానాడు వేడుక జరుపుకుంటుంది..దీంతో తిరుపతి పట్టణం అంత పసుపు...

జూన్ 27 నుంచి అమరావతి నుంచే పరిపాలన

ప్రభుత్వ కార్యాలయాలకు అద్దెల భారం పెంచి ఇబ్బంది పెడితే కఠినంగా వ్యవహరిస్తామని, అద్దె నియంత్రణ చట్టాన్ని ప్రయోగిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. ...

వైసీపీలో మరో వికెట్ ?

వైసీపీకి మరో ఎదురుదెబ్బ తగలనుంది. ప్రకాశం జిల్లా పార్టీ జిల్లా అధ్యక్షుడు, గిద్దలూరు ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి టీడీపీలోకి చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు తన నియోజకవర్గంలోని కార్యకర్తలతో...

వేగం మన వేదం – చంద్రబాబు

ఉత్తమ పరిపాలన విధానాలు అనుసరిస్తూ, సాంకేతికతను విస్తృతంగా వినియోగించుకుంటూ ప్రభుత్వ లక్ష్యాలను వేగవంతంగా సాధించడానికి ప్రయత్నించాలని ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్లను కోరారు. రాష్ట్రంలో ఏ జిల్లాలోనూ వెనుకబాటుతనం...

విశాఖలో జూలై 2వ తేదీన ‘బే మారథాన్’

విశాఖపట్నంలో జూలై 2వ తేదీన సాగరతీరాన ‘బే మారథాన్’ కార్యక్రమం జరగనుంది. ఇందుకు సంబంధించి www.vizagbaymarathon.com వెబ్‌సైట్‌ను ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు విజయవాడలో ప్రారంభించారు. ఒక సత్‌సంకల్పంతో చేపట్టే...

ఏ.పి కల్లెక్టర్స్ కాన్ఫరెన్స్

రెండేళ్ల పరిపాలనలో సాధించిన విజయాలను సమీక్షించుకుని, కొత్త లక్ష్యాలను నిర్దేశించుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బుధ, గురువారాల్లో విజయవాడలో కలెక్టర్ల సదస్పు నిర్వహించనున్నది. ఇప్పటికే రెండంకెల వృద్ధిరేటును సాధించిన రాష్ట్రం 2016-17 ఆర్ధిక...

సడన్ షాక్ ఇచ్చిన చంద్రబాబు

కృష్ణా పుష్కర ఘాట్ల నిర్మాణ పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు. పుష్కర తేదీకి 15 రోజుల ముందుగానే పనులు పూర్తి చేయాలని ఈ సందర్భంగా అదేశించారు...

జూన్ 27 నాటికి సచివాలయం తరలింపు

సొంత రాష్ట్రానికి పరిపాలన తరలింపు ప్రక్రియపై ముఖ్యులతో సీయం చంద్రబాబునాయుడు సమావేశం.జూన్ 27 నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ వెలగపూడికి సచివాలయం తరలింపు ప్రక్రియ జరగాలని అధికారులకు ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు..హెచ్‌వోడీ...

Latest News