దోస్తీ కుదిరింది..

amith-mistra-udhav
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, శివసేనల మధ్య పొత్తు దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. బుధవారం ముంబైలో పర్యటించిన బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఈ మేరకు కసరత్తు పూర్తి చేసినట్లు సమాచారమ్. అమిత్ షా, శివసేన అగ్రనేతలతో భేటీ అయి పరిస్థితిని చక్కదిద్దారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఎవరెన్ని సీట్లలో పోటీ చేయాలి, ఏయే స్థానాల్లో ఎవరిని నిలబెట్టాలి, ఎవరి తరపున ఉమ్మడి ప్రచారం చేయాలి? అన్న అంశాలు ఓ కొలిక్క వచ్చినట్లు తెలుస్తోంది. కాగా, అసెంబ్లీ సీట్ల సర్ధుబాటు విషయంలో.. భాజాపా-శివసేనలు నిన్నటి వరకు బాహాబాగిగా మాటల కత్తులు దూసుకున్న విషయం తెలిసిందే.