దళితులకు న్యాయం చేస్తాం : చంద్రబాబు

దావోస్ పర్యటనను ముగించుకొని తిరిగొచ్చిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. వచ్చి రాగానే ‘దళితతేజం-తెలుగుదేశం’ కార్యక్రమంలో పాల్గొన్నారు. జనాభా దామాషా ప్రకారం దళితులకు న్యాయం చేస్తామని హామి ఇచ్చారు.

భవిష్యత్ లో ఉద్యోగాలు, ఉపాధి, నిధుల సమానంగా ఖర్చు చేస్తాం. దళితుల ఆదాయం పెంచే దిశగా ఆలోచన చేస్తున్నాం. దళిత యువత పారిశ్రామక వేత్తలుగా ఎదిగేందుకు కృషి చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు.