భారత్-చైనా మధ్య 12 కీలక ఒప్పందాలు

indiachina భారత్-చైనా ప్రభుత్వాల మధ్య మొత్తం 12 కీలక ఒప్పందాలపై అవగాహన కుదిరింది. భారత పర్యటనలో వున్న చైనా అధ్యక్షడు జిన్ పింగ్ తో ప్రధాని నరేంద్ర మోడీ ఈరోజు సుదీర్ఘంగా చర్చిలు జరిపారు. ఆనంతరం కీలకమైన 12 ఒప్పందాలకు సంబంధించిన పత్రాలను ఇరు దేశాల అధికారులు ఇచ్చిపుచ్చుకున్నారు.

చైనాతో కుదిరిన 12కీలక అంశాల ఒప్పందాలు ఇవే :

* రెండు దేశాల మధ్య సమాచారం శాఖ ఒప్పందం

* భారత్ -చైనా ఆర్థిక, వాణిజ్య ప్రణాళిక ఒప్పందం

* ఐదేళ్ల పాటు భారత్ -చైనా మధ్య వ్యాపార, వాణిజ్య ఒప్పందం

* రైల్వే అభివృద్ధిపై ఒప్పందం

* షాంఘై- ముంబయి నగరాల అభివృద్ధిపై ఒప్పందం

* భారత్ – చైనా మధ్య మానస సరోవర్ మార్గం నిర్మాణంపై ఒప్పందం.. మొదలైనవి.