వైసీపీకి షాక్ లు తగ్గడం లేదు..

koneru-prasadవైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఇంకా షాక్ లు తగ్గడం లేదు.. ప్రముఖ పారిశ్రామిక వేత్త కోనేరు ప్రసాద్‌ ఆ పార్టీకి రాజీనామా చేశారు. గత ఎన్నికల్లో వైసీపీ ఎంపీ అభ్యర్థిగా విజయవాడలో పోటీ చేసిన అయన వ్యక్తి గత కారణాలతో రాజకీయాల నుంచి విరమించుకుంటున్నానని, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాని పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డికి లేఖ రాశారు.

ఇప్పటికే వైసీపీ పార్టీ నుండి కీలక నేతలంత టిడిపి తీర్దం తీసుకోగా , ఇప్పుడు కోనేరు ప్రసాద్‌ పార్టీ కి రాజీనామా చేయడం ఆ పార్టీ లో ఉన్న మిగిలిన నేతలంతా ఆలోచనలో పడ్డారు.