టీఆర్ఎస్ నేతలకు విముక్తి..

Maoists-release-kidnapped-Tమూడు రోజుల క్రితం ఖమ్మం జిల్లాలో మావోయిస్టులు కిడ్నాప్ చేసిన టీఆర్ ఎస్ నేతలను ఈరోజు విడుదల చేసారు…భద్రాచలం ఏజెన్సీ ప్రాంతానికి చెందిన ఆరుగురు తెరాస పార్టీ నాయకులను మూడు రోజుల క్రితం మావోయిస్టులు కిడ్నాప్ చేసి సంచలనం సృష్టించారు…

మూడు రోజులుగా మావోయిస్టుల వద్ద బందీలుగా ఉన్న ఆ ఆరుగురు నేతలను శనివారం ఉదయం ఛత్తీస్ ఘడ్ సరిహద్దుల్లో వదిలిపెట్టి వెళ్లారు..మరి కాసేపట్లో వారంతా ఖమ్మం జిల్లా చర్లకు చేరుకోనున్నారు.