వార్తలు

27న తెలంగాణ “సమరదీక్ష”

తెలంగాణపై ఆజాద్ ప్రకటన నేపథ్యంలో… తెలంగాణలో నిరసనల హోరు మరోసారి కొనసాగనున్నాయి. తాజాగా పొలిటికల్ జేఏసీ ఉద్యమ కార్యాచారణకు నడుం బిగించింది. హైదరాబాద్ జేఏసీ కార్యాలయంలో టీ పొలిటికల్ జేఏసీ సమావేశమయింది. అనంతరం...

గాంధీభవన్ సాక్షిగా కొట్లాట..!

పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్య నారాయణతో రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు, ఎమ్మెల్సీ ఇంద్రాసేనారెడ్డి వాగ్వాదానికి దిగారు. జై తెలంగాణ నినాదాలు చేస్తూ.. బొత్స ప్రసంగాన్ని అడ్డుకున్నారు. పీసీసీ అధ్యక్ష హోదాలో ఉండి బొత్స...

తెలంగాణ వాదులపై ఉండవల్లి ఫైర్

గత నెల 28న హోం మంత్రి సుశీల కుమార్ షిండే ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించిన అనంతరం నెల రోజులో తెలంగాణపై నిర్ణయం ప్రకటిస్తామని చెప్పిన నేపథ్యంలో…. సీమాంధ్ర ఉద్యమం ఊపందుకుంది. సీమాంధ్రనేతలు...

ఘనంగా 64వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

యావత్ భారతదేశం 64వ గణతంత్ర దినోత్సవం వేడుకలను ఘనంగా జరుపుకుంటుంది. ప్రధాని మన్మోహన్ సింగ్ 64వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా.. ఇండియా గేట్ వద్ద అమర జవాన్లకు ఘనంగా నివాళులు అర్పించారు. అమర్...

28 డెడ్ లైన్..!

28లోగా తెలంగాణపై కేంద్ర తేల్చని పక్షంలో అధిష్ఠానంతో తాడోపేడో తేల్చుకుంటామని కాంగ్రెస్ సీనియర్ నేత కె. కేశవరావు స్పష్టం చేశారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీకి లేఖ రాసినట్టు తెలిపారు....

ఎస్టీ, ఎస్సీ సబ్ ప్లాన్ కు గవర్నర్ ఆమోదం

రాష్ర్ట గవర్నర్ నరసింహన్ ఎట్టకేలకు ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టానికి ఆమోదం తెలిపారు. ఈ మేరకు నేడు ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ చట్టానికి సంబంధించి ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ...

అవినీతిపరులకు నో ఛాన్స్

అవినీతికి దూరంగా నేతలు ఉండాలని భాజపా జాతీయ అధ్యక్షుడు రాజ్ నాథ్ సింగ్ సూచించారు. ఎన్నికల్లో టికెట్లు, పార్టీలో పదవులు అవినీతి ఆరోపణలు నిరూపితమైన నాయకులకు ఇచ్చేది లేదని ఆయన స్పష్టం చేశారు....

కేసీఆర్ ను కలిస్తే తప్పేంటి?

తెలంగాణ అంశంపై టీ-కాంగ్రెస్ నాయకులు ఆలస్యంగానైనా తీవ్రంగా స్పందిస్తున్నారు. తాజాగా భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందిస్తూ.. తన సోదరుడు కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కేసీఆర్ ను కలిస్తే తప్పేంటని...

హెడ్లీకి 35 యేళ్ల జైలు

ముంబై 26/11 దాడులకు సంబంధించిన కేసులో పాకిస్థానీ-అమెరికన్ ఉగ్రవాది డేవిడ్ హెడ్లీకి అమెరికాలోని షికాగో న్యాయస్థానం గురువారం 35 ఏళ్ళ జైలు శిక్ష విధించింది. భారత్ లోని తాజ్ మహల్ హోటల్, ముంబై...

టీఆర్ ఎస్ లోకి కోమటిరెడ్డి?

తెలంగాణపై కేంద్రం ప్రకటన ఆలస్యమైన కొద్దీ. కాంగ్రెస్ పార్టీ నుండి తెరాసలోకి వలసలు పెరగనున్నట్లు కనిపిస్తుంది. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ రోజు(శుక్రవారం) తెరాస అధినేత...

Latest News